అన్వేషించండి
Seetha Ramachandra Swamy: భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు.. దశావతారాల్లో భాగంగా శనివారం వామన అవతారం!
Bhadrachalam Mukkoti Utsavalu 2025: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Bhadrachalam
1/8

డిసెంబర్ 31 నుంచి జనవరి 20 వరకూ ఈ అధ్యయనోత్సవాలు జరగనున్నాయి..
2/8

మొదటి తొమ్మిది రోజులు సీతారాముడు..దశావతారాల్లో రోజుకో అలంకారంలో దర్శనమిస్తాడు
3/8

అధ్యయనోత్సవాల్లో నాలుగో రోజైన జనవరి 3 శుక్రవారం సీతారామచంద్ర స్వామి నరసింహవతారంలో దర్శనమిచ్చారు
4/8

ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం సీతారాముడు వామన అవతారంలో దర్శనమిస్తాడు
5/8

జనవరి 8 న శ్రీకృష్ణుడి అలంకారంలో దర్శనమివ్వనున్నాడు శీరాముడు.. పదో రోజు గోదావరిలో తెప్పోత్సవం జరుగుతుంది
6/8

జనవరి 10 ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు..
7/8

జనవరి 10 వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు
8/8

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థాన అధికారులు
Published at : 04 Jan 2025 11:12 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion