అన్వేషించండి
Mahakumbha 2025: మౌని అమావాస్య సమయం- మహాకుంభమేళాలో కోట్లమంది పుణ్యస్నానాలు
Mahakumbha 2025: మౌని అమావాస్య శుభ ముహూర్తాలు ముగిశాయి. పుణ్యస్నానాలు చేసేందుకు కోట్ల మంది భక్తులు పోటెత్తారు. సాధవులు, సామాన్య జనం భారీగా తరలివచ్చారు.
మహాకుంభమేళాలో కోట్లమంది పుణ్యస్నానాలు
1/16

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న ఈ మహాకుంభానికి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
2/16

జనవరి 29వ తేదీ మౌని అమావాస్య పవిత్రమైన సందర్భం భారీగా భక్తులు వచ్చి పుణ్యస్నానం చేశారు.
Published at : 29 Jan 2025 07:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















