అన్వేషించండి
WTC Final: లండన్లో అడుగుపెట్టిన 'కింగ్'.. తోడుగా నయావాల్!
WTC Final: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమ్ఇండియా ఆటగాళ్లు లండన్కు చేరుకుంటున్నారు. ఇప్పటికే విరాట్, పుజారా, జయదేవ్ అక్కడికి వెళ్లారు.

విరాట్ కోహ్లీ
1/6

టీమ్ఇండియా జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
2/6

ఐపీఎల్ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్కు పంపిస్తోంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది.
3/6

టీమ్ఇండియా ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లను తీసుకొంది.
4/6

ఫైనల్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్ లండన్లో అడుగు పెట్టారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ తోడుగా ఉంది.
5/6

కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ వంటి ఆటగాళ్లు మిగతా బ్యాచులో లండన్ వస్తారు.
6/6

ఈసారి ఎలాగైనా ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది.
Published at : 29 May 2023 05:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్స్టైల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion