అన్వేషించండి

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం... కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఓ విద్యార్థి మృతి, ఏడుగురికి గాయాలు

గుంటూరు జిల్లా బాపట్లలో కారు ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. మత్స్యకారులు సకాలంతో స్పందించిన కారులోని వారిని రక్షించారు.

గుంటూరు జిల్లా బాపట్లలో కారు ప్రమాదం జరిగింది. కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందారు. మరో ఏడుగురు గాయాల పాలయ్యారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో శనివారం సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో బాపట్ల ఆదర్శనగర్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. 

Also Read: Hyderbad Crime News: ప్రియుడి మోజులో పెంచిన తల్లిని హత్య... కొబ్బరితాడుతో ఉరి వేసి దారుణం... నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

కాలువలోకి దూసుకెళ్లిన కారు

ఈ ప్రమాదంలో కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన మత్స్యకారులు కారు అద్దాలు పగలగొట్టి వారందర్నీ రక్షించారు. ఈ ఘటనలో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధిరెడ్డి మృతిచెందారు. గాయపడిన మరో ఏడుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిహారిక, సాయి తులసి అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్స్యకారులు సకాలంలో స్పందించడంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.

Also Read: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ టెండర్లపై సీఐడీ కేసు... బ్లాక్ లిస్ట్ కంపెనీకి టెండర్లు ఇచ్చారని అభియోగం... నిందితుల జాబితాలో 19 మంది పేర్లు

అనంతపురంలో రోడ్డు ప్రమాదం

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో సత్యసాయిబాబా కళాశాల వద్ద ఎదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొన్నాయి. దీంతో సమీపంలో ఉన్న ఇన్నోవా వాహనం పైకి ఆటోలు దూసుకెళ్లాయి.  ఆటోలలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  ఒక ఆటోలో ఇద్దరూ, మరో ఆటోలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  ఒక ఆటో డ్రైవర్ తీవ్రగాయాలయ్యాయి.  ఆటోలో ఉన్న మరో వ్యక్తి కందుకూరుకి చెందిన శ్రీనివాసులు మృతి చెందారు.  ఆటోలు వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also Read: B.Tech Fee Hike: తెలంగాణలో భారీగా పెరిగిన బీటెక్ ఫీజులు.. రెగ్యులర్ కోర్సులకు రెండింతలైన రుసుము

 

 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget