అన్వేషించండి

Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ల ధరలు పెరిగాయి. నవంబర్ 26వ తేదీ నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ల ధరను సవరించింది. ప్రస్తుతం కంపెనీ ఏఆర్‌పీయూ(ఒక వినియోగదారుడు పెట్టే సగటు ఖర్చు) రూ.200 నుంచి రూ.300 వరకు ఉండాలని కంపెనీ ఎప్పుడూ అంటూనే ఉంటుంది. తాము పెట్టిన పెట్టుబడి మీద రీజనబుల్ రిటర్న్ రావాలంటే ఆ మాత్రం ఉండాలని కంపెనీ అంటోంది.

అవసరమైన నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రంలు కొనడానికి ఈ మాత్రం ఏఆర్‌పీయూ ఉండాలని ఎయిర్ టెల్ అభిప్రాయం. దీంతో ఎయిర్‌టెల్ 5జీని మనదేశంలో ప్రారంభించడం కూడా సులభం అవుతుంది. దీనికి సాయపడేలా.. కంపెనీ తన టారిఫ్‌లను సవరించింది. ఇప్పుడు కొత్తగా సవరించిన టారిఫ్‌లు నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త ప్లాన్లను కింద టేబుల్‌లో చూడవచ్చు.


Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు
అన్నిటికంటే చవకైన రూ.79 ప్లాన్‌ను రూ.99కు పెంచారు. అలాగే అన్నిటికంటే ఖరీదైన రూ.2,498 ప్లాన్ రూ.2,999కు పెరిగింది. ఈ ప్లాన్ ధర ఏకంగా రూ.501 పెరిగింది. అయితే ధరలు పెరిగినప్పటికీ.. ఈ ప్లాన్ల ద్వారా లభించే లాభాల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

5జీ నెట్‌వర్క్‌లను మెరుగు పరచడం కోసం భారతీ ఎయిర్‌టెల్, అసెంచర్‌తో చేతులు కలిపింది. ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

ఎయిల్‌టెల్ అడ్వాన్స్‌డ్ 5జీ ల్యాబ్ కూడా గుర్గావ్‌లో ఏర్పాటు అయింది. అసెంచర్ అక్కడ కొన్ని ఉత్పత్తులను ప్రదర్శిస్తోంది. తయారీ మరింత కచ్చితంగా ఉండటానికి రోబోటిక్ చేతులను ఉపయోగించడం, ఇండస్ట్రియల్ ఐవోటీ ద్వారా ఉద్యోగులకు భద్రత కల్పించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, వీడియో అనలిటిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ, రిమోట్ మెయింటెయిన్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ఇప్పటికే 5జీ ఫర్ బిజినెస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైస్పీడ్, లో లేటెన్సీ నెట్‌వర్క్‌లను ఉపయోగించి వ్యాపార అవసరాలను తీర్చేలా దీన్ని ఉపయోగించారు. దీనికోసం ఏడబ్ల్యూఎస్, సిస్కో, ఎరిక్సన్, గూగుల్ క్లౌడ్, నోకియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లతో ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకోనుంది.

Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Embed widget