అన్వేషించండి
YS Sharmila: సీఎం కేసీఆర్ దొర.. గిరిజనులు నీకు బానిసలా.. గిరిజనులకు బంధువు కాదా?
ములుగు జిల్లా వైఎస్ షర్మిల పోడు భూముల పోరు యాత్ర
1/7

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో బుధవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోడు భూముల పోరు యాత్రను చేపట్టారు.
2/7

పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ ములుగు జిల్లాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పోడు భూముల సమస్యలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.
Published at : 18 Aug 2021 08:58 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion






















