అన్వేషించండి

Khammam: బతుకుదెరువు కోసం వచ్చి మృత్యుఒడికి... సాగర్ ఎడమ కాలువలో ముగ్గురు గల్లంతు

ఖమ్మం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి కోత మిషన్ తీసుకొచ్చిన ముగ్గురు ఆపరేటర్లు కట్టకూరు గ్రామంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని కట్టకూరు గ్రామంలో ముగ్గురు గల్లంతయ్యారు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన వ్యక్తులు కాలువలో కొట్టుకుపోవడంతో వారి కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సొంత ఊళ్లలో పనులు దొరక్క ఏదో పనిచేసుకుందామని వచ్చిన వారికి ఇలా జరగడంపై స్థానికంగా విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు వద్ద ఎన్.ఎస్.పి. కాలవలో పడి పంజాబ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. వరి కోత మిషన్ తో వరి పొలాలను కోసేందుకు మేడేపల్లి గ్రామానికి వచ్చిన పంజాబ్ రాష్ట్రానికి  చెందిన మణి, సాజన్, గమి అనే ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. ఒక వ్యక్తి  కాలవలో జారిపడటంతో అతన్ని కాపాడబోయిన మరో ఇద్దరు కాలువ ప్రవాహం కొట్టుకుపోయారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కాలువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేసి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

కోత మిషన్ ఆపరేటర్లు కాలువలో గల్లంతు

ఖమ్మం జిల్లాలో పెను విషాదం జరిగింది. బతుకుదెరువు కోసం పంజాబ్ నుంచి ఖమ్మం వచ్చిన ముగ్గురు వలస కూలీలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.  జిల్లాలోని ముదిగొండ మండలంలోని కట్టకూరు గ్రామ సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ (మంగాపురం మేజర్ కెనాల్) లో పడి ముగ్గురు వలస కూలీలు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగి ఉండొచ్చని పోలీసులు  అనుమానిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గమి(30), సాజన్(19), మణి(29) అనే ముగ్గురు కట్టకూరులో వరి చేలు కోసేందుకు కోత మిషన్ తీసుకొచ్చారు. వరి కోత యంత్రం ఆపరేటర్లుగా పని చేస్తున్న వీళ్లు... సోమవారం రాత్రి కాలువ వద్ద బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. మంగళవారం ఉదయం కాలువ వైపు వెళ్లిన స్థానికులు గట్టుమీద బైకు, చెప్పులు ఉండటంతో గమనించి ఎవరైనా కాలువలో కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులకు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారించారు. పంజాబ్ రాష్ర్టానికి చెందిన వరికోత మిషన్ ఆపరేటర్లు గల్లంతైనట్లు తెలిసింది. ఇప్పటి వరకు మృతదేహాలు లభించలేదని పోలీసులు తెలిపారు. పక్క మండలాల అధికారులకు సమాచారం అందించామని ముదిగొండ ఎస్ఐ తోట నాగరాజు పేర్కొన్నారు. 

Also Read: వీఆర్ఏ గౌతమ్ మృతి.. ఇసుక మాఫియాపై ఫ్యామిలీ అనుమానం

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget