అన్వేషించండి

Hyderabad Crime: వ్యాయామం చేస్తుండగా మందలించిన తల్లి... కోపంతో తల్లిని హత్య చేసిన కొడుకు... అడ్డొచ్చిన చెల్లిపై దాడి

వ్యాయామం చేస్తుంటే తల్లి మందలించడంతో కుమారుడు ఆమెను హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కోపంతో తల్లిపై దాడి చేసిన యువకుడు రాడ్ తో తలపై కొట్టాడు. అడ్డువచ్చిన సోదరిపై కూడా దాడి చేశాడు.

అర్ధరాత్రి వ్యాయామం చేస్తుండగా తల్లి మందలించిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కిరాతకుడు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాయామం చేస్తుండగా తల్లి మందలించడంతో రాడ్ తో తల్లి తలపై కొట్టిన హత్య చేశాడు కొడుకు సుధీర్. అడ్డు వచ్చిన చెల్లని కూడా రాడ్ తో కొట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే తల్లి పాపమ్మ మృతి చెందింది. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన పాపమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. గతకొన్ని రోజులుగా సుధీర్ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండడంలేదని పోలీసులు గుర్తించారు. సుధీర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చికిత్స కోసం నిందితుడిని ఆసుపత్రికి తరలించారు.

Also Read:  హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు కానిస్టేబుల్ పై దాడి... పోలీసుల రంగ ప్రవేశంలో సద్దుమణిగిన గొడవ...!

ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని బాలుడు పోస్టు

ఆత్మహత్యకు అనుమతించాలని ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఓ బాలుడు అధికారులు, పాలకులను వేడుకుంటూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, జి.జగదీశ్‌రెడ్డి, ఖమ్మం, సూర్యాపేట కలెక్టర్లకు బాలుడు ఈ పోస్టులు పెట్టాడు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు చేరే వరకు దీన్ని షేర్‌ చేయాలని కోరాడు. బాలుడి తల్లి నేలకొండపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ గతేడాది కోవిడ్‌ బారిన పడి చనిపోయింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. అప్పటి నుంచి బాలుడు తన అక్క వద్ద ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం పాల్వంచలోని తన బంధువుల వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత నేలకొండపల్లి తిరిగి వచ్చి అద్దెకు ఇళ్లు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. తన అక్క, బావ సరైన వైద్యం ఇప్పించకుండా తల్లి మరణానికి కారణమయ్యారని బాలుడు ఆరోపిస్తు్న్నాడు. తల్లి ఉద్యోగం అక్కకు రావాలనే ఉద్దేశంతో తనను కూడా చంపాలని చూస్తున్నారని అంటున్నాడు. ఈ ఆరోపణలను నిజం కాదని అతని అక్క ఓ ప్రకటన విడుదల చేశారు. కావాలనే కొందరు తన తమ్ముణ్ని అడ్డు పెట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన తమ్ముడి పోస్టుపై హుజూర్‌నగర్‌, నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది. 

Also Read: నిండు గర్భిణీపై కత్తితో దాడి... గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని డ్రామా... అనుమానంతో భర్తే ఘాతుకం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget