అశ్రునయనాల మధ్య ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రణబీర్ కపూర్, షారూఖ్ ఖాన్, శ్రద్ధ కపూర్, ఆషా భోస్లే, సచిన్ టెండుల్కర్, ఆదిత్య టాక్రే నివాళులు అర్పించేందుకు శివాజి పార్క్ కు వచ్చారు. వీరే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచ్చేసి లతాకు తుది వీడ్కోలు అందజేశారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్నందున 20 డీసీపీలతో పాటు దాదాపు 2,700 మంది పోలీసు అధికారులు బందోబస్త్ లో పాల్గొన్నారు.
Raghav chadha parineeti chopra marriage Video : పెళ్లి వీడియో రిలీజ్ చేసిన రాఘవ్ - పరి | ABP Desam
Salaar Ceasefire New Release Date : ప్రభాస్ - ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ | ABP
Union Government Respond on Vishal Allegations : విశాల్ చేసిన అవినీతి ఆరోపణలపై కేంద్రం | ABP Desam
Siddharth Forced to leave press conference |ప్రెస్ మీట్ నుంచి సిద్ధార్థ్ ని వెళ్లగొట్టిన కన్నడసంఘాలు
Vishal Bribe Allegations on Hindi Censor Board : మార్క్ ఆంటోనీ హిందీ రిలీజ్ కోసం డబ్బులు | ABP Desam
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>