అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 21st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పించిన రిషి – మనుకు ఫోన్ చేసిన మహేంద్ర

Guppedanta Manasu Today Episode: చెప్పకుండా తన చాంబర్ లోకి వచ్చిన శైలేంద్రను వసుధార తిట్టడంతో రిషి, శైలేంద్రకు సారీ చెప్పిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  మనును రెచ్చగొట్టడానికి వెళ్లిన శైలేంద్ర మను చేతిలో అవమానం ఎదుర్కొని ఇంటికి వెళ్తాడు. మనుగాడికి నేను షాక్‌ ఇద్దామని వెళ్లితే వాడే నాకు షాక్‌ ఇచ్చాడు మామ్‌ అంటూ దేవయానికి చెప్తాడు శైలేంద్ర.  ఆగస్ట్ అయిపోయేలోపు ఏం జరుగుతుందో చూడు  అంటూ తనకు వార్నింగ్‌ ఇచ్చాడని శైలేంద్ర చెప్పి.. ఇంతకీ ఆ మనుగాడు ఏం చేయబోతున్నాడు మామ్‌. అని శైలేంద్ర, దేవయానిని అడుగుతాడు.

    తండ్రి ఎవరో తెలిసే దాకా ఆవేశం ఉండింది. తన తండ్రి మహేంద్రే అని తెలిశాక మనుకు కోపం పోయి అభిమానం ఏర్పడింది అని దేవయాని చెప్తుంది. వాణ్ని నువ్వు ఇలాగే రెచ్చగొడుతూ ఉండు ఏదో ఒక రోజు వాడు మనం అనుకున్నది చేస్తాడు అని చెప్తుంది దేవయాని.  మరోవైపు తాను మను తండ్రి అన్న విషయంపై మహేంద్ర ఆలోచిస్తుంటాడు.

మహేంద్ర: నేను మను తండ్రిని ఏంటీ. వసుధార అంటే అనుపమ ఎందుకు అలా రియాక్ట్ అయింది. నేను మను తండ్రిని కాదు కదా. అనుపమ చెప్పకుండా వసుధార అంత కచ్చితంగా మాట్లాడదు కదా. ఎక్కడో పొరపాటు జరిగింది.

 అని మహేంద్ర ఆలోచిస్తూ వసుధార గతంలో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. తర్వాత మనుకు కాల్ చేస్తాడు. అది చూసి మను కోపంతో రగిలిపోతాడు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మహేంద్ర మళ్లీ కాల్ చేస్తాడు. అయినా మను లిఫ్ట్ చేయడు. మను నీతో మాట్లాడాలి. కాల్ లిఫ్ట్ చేయి అని మహేంద్ర మెసేజ్ పంపిస్తాడు. నేను మీతో మాట్లాడలేను. మిమ్మల్ని కలవలేను. కలిస్తే ఏం జరగుతుందో భయంగా ఉంది. అంటూ మను రిప్లై పంపిస్తాడు. మరోవైపు మను కోపంగా ఉండటం అనుపమ చూస్తుంది. మనుకు నిజం తెలిసినట్లుందని అనుకుంటుంది. ఇంతలో మహేంద్ర, అనుపమకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు.నేరుగా మాట్లాడాలి అనుకుని వెళ్లబోతుంటే రిషి ఫోన్‌ చేసి ఇవాళ మీరు నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్లొద్దని చెప్తాడు.

వసుధార: రిషి సర్‌ మీరు ఇంత కూల్‌గా ఎలా ఉంటున్నారు. ఇంతపెద్ద విషయం తెలిసాక..

శైలేంద్ర: ఏ విషయం వసుధార ( అంటూ శైలేంద్ర వస్తాడు.)

వసుధార: నీకు అసలు బుద్ధి ఉందా. ఇంగిత జ్ఞానం ఉందా..? చదువుకున్నావు కదా. క్యాబిన్‌లోకి వచ్చేముందు అడగాలని తెలియదా..?

రిషి: వసుధార తను మా అన్నయ్య. తనను నువ్వు ఇలా ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదు. మీరు అని పిలవాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. మా అన్నయ్య నా క్యాబిన్‌కు ఎప్పుడైనా రావొచ్చు. ఎప్పుడైనా వెళ్లొచ్చు

వసుధార: తన గురించి తెలిసి కూడా ఇలా అంటున్నారా సర్‌.

రిషి: తెలుసు వసుధార. నువ్ నాకేం చెప్పొద్దు. ముందు మా అన్నయ్యకు సారీ చెప్పు

వసుధార: నేను సారీ చెప్పాలా..?

రిషి: చెప్పాలి... ఇప్పుడు సారీ చెప్పి తీరాల్సిందే. నువ్ కరెక్ట్‌ గానే విన్నావు. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మా అన్నయ్యకు సారీ చెప్పు.

వసుధార: అర్థమైంది సార్. మీరెందుకు సారీ చెప్పమంటున్నారో .. శైలేంద్ర గారు సారీ..

శైలేంద్ర: ఏమన్నావ్ వినపడలేదు మరోసారి చెప్పు.

వసుధార: శైలేంద్ర గారు సారీ

శైలేంద్ర: పర్లేదు. ఇప్పటికైనా మా అన్నదమ్ముల అనుబంధం అర్థమైందా. మమ్మల్ని ఎవరు విడదీయలేరు.

 అని చెప్పి రిషిని తీసుకుని బయటకు వెళ్తాడు శైలేంద్ర. ఇంతకుముందు వసుధార ఏదో పెద్ద విషయం అంటుంది. ఏంటది అని శైలేంద్ర అడుగుతాడు. మను గురించి. ఇంతకీ ఎవరు అన్నయ్య మను అని రిషి అడుగుతాడు. దీంతో  మను గురించి చెప్తాడు శైలేంద్ర. ఆ మనుగాడు మా బాబాయ్‌ని ఏమైనా చేయడానికి వచ్చాడా? అని శైలేంద్ర అడిగితే లేదని రిషి చెప్తాడు.

    ఎప్పుడైనా మను వచ్చి ఏదైనా చేసినా వెంటనే నాకు చెప్పాలని అసలు వసుధార ఇంతకుముందు మాట్లాడిన విషయం ఏంటని మళ్ళీ అడుగుతాడు శైలేంద్ర.  నీ గురించే చెప్పిందని నువ్వు ఎండీ పదవి కోసం అరాచకాలు చేస్తున్నావని.. ఆఖరికి రిషిని కూడా చంపబోయావని చెప్పింది. అయినా అవన్నీ నాకెందుకు అన్నయ్యా.. నిన్ను ఎండీని చేసి నేను వెళ్లిపోతాను అంటాడు రిషి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
India vs Bangladesh: తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
Telangana News: దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata Passed Away | తుదిశ్వాస విడిచిన గొప్ప పారిశ్రామికవేత్త రతన్ టాటా | ABP Desamకశ్మీర్‌కి ఆర్టికల్ 370 మళ్లీ వస్తుందా, మోదీ ఉండగా సాధ్యమవుతందా?రాహుల్‌కి కిలో జిలేబీలు పంపిన బీజేపీ, విపరీతంగా ట్రోలింగ్Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
India vs Bangladesh: తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
Telangana News: దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
Ratan Tata Health News: ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Central Cabinet Decisions : పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
Embed widget