అన్వేషించండి

Vizianagaram Kidnap: వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్, గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

విజయనగరం జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్ శుక్రవారం  కలకలం రేపింది.  జిల్లాలోని తెర్లాం మండలం కూనయివలస గ్రామానికి చెందిన టి.ఈశ్వరరావు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నలుగురు  వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఈశ్వరరావును దుండగులు కిడ్నాప్ చేశారు.  కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్‌ అయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే దుండగులను పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఎస్.కోట దగ్గర కిడ్నాపర్లను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Vizianagaram Kidnap: వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్, గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

50 లక్షలు డిమాండ్ 

కిడ్నాప్ కు గురైన యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కరోనా దృష్ట్యా తన స్వగ్రామం తెర్లాం మండలం కూనయివలసలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడంతో డబ్బులు ఉంటాయని అతనికి తెలిసిన శృంగవరపు కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ కు యత్నించాడు. నలుగురు వ్యక్తులకు సుఫారీ అందించి కిడ్నాప్ చేయమని పురమాయించాడు. దీంతో మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువకుడ్ని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు. అనంతరం ఆ వ్యక్తి పై దాడి చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కిడ్నాప్ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. 

తీవ్రగాయాల పాలైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్

ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై దుండగులు దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. అతడిని ధర్మవరం గ్రామంలో కిడ్నాపర్లు వదిలివెళ్లారు. గ్రామస్థుల సాయంతో అతడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో బాధితుడి సమాచారాన్ని తెర్లాం పోలీసులు అందించామని స్థానిక పోలీసులు తెలిపారు. అక్కడ కిడ్నాప్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.  ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. పూర్తి విచారణ చేపడతామన్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారా.. మరొక కారణం ఉందా అనేది దర్యాప్తు తెలుస్తుందన్నారు. 

Also Read: వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్: HMWSSB
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Anasuya Bharadwaj: నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!
నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్: HMWSSB
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Anasuya Bharadwaj: నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!
నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Tata Punch EV: అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని సొంతం
అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
Embed widget