అన్వేషించండి

Narsaraopet Murders: కోర్టు వాయిదాకి వస్తే పీకలు కోసి చంపేశారు - నర్సరావుపేటలో జంట హత్యలు

Crime: నర్సరావుపేటలో కోర్టు వాయిదాకు వచ్చిన తండ్రి కొడుకుల్ని చంపడం సంచలనంగా మారింది. బాపట్ల దగ్గర వారి మృతదేహాలను పడేశారు.

Father and son Murder :  చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన తండ్రీకొడుకులను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన ఘటన నర్సరావుపేటలో జరిగింది.  వీరస్వామిరెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటారు. వీరిపై నర్సరావుపేటలో చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది. ఆ కేసులో విచారణకు హాజరయ్యారు. వారు వస్తారని తెలిసి ముందుగానే పక్కాగా ప్లాన్ చేసి.. కిడ్నాప్ చేసి.. చంపేశారు. వారి మృతదేహాలను  బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో పడేశారు.

గడ్డం అనిల్‌కుమార్‌రెడ్డి అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. సుపారి గ్యాంగులతో ఈ పని చేయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.   వీరస్వామి రెడ్డి,  ప్రశాంత్ రెడ్డి, బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందినవారు.  రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం చాలా సంవత్సరాలుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. జులై 22, 2025న, చెక్ బౌన్స్ కేసు సంబంధించి నరసరావుపేట కోర్టుకు హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం ఓ హోటల్‌లో టీ తాగుతుండగా వారిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు.  కిడ్నాప్ చేసిన దుండగులు తండ్రీకొడుకులను బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలోని ఒక ప్రైవేట్ వెంచర్‌లో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మృతదేహాలను అదే ప్రాంతంలో పడేశారు.
 
 ఈ హత్యలకు కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల వివాదంగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు.  వీరస్వామి రెడ్డికి గడ్డం అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలపై వివాదం ఉదంి.   చెక్ బౌన్స్ కేసు ఈ వివాదంలో భాగంగానే కోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను సంతమాగులూరు సమీపంలోని ప్రైవేట్ వెంచర్‌లో గుర్తించారు.   పోలీసులు ఈ హత్యల వెనుక గడ్డం అనిల్ కుమార్ రెడ్డి లేదా అతని అనుచరుల పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.   సంతమాగులూరు ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సాక్షుల సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. 

తండ్రి, కుమారులు ఇద్దరూ కోర్టు వాయిదాకా వస్తారని పక్కా సమాచారంతోనే ఈ హత్యలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రధాన అనుమానితుడిగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి.. ఆ సమయంలో కోర్టు దగ్గరే ఉన్నట్లుగా సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. ఇంత దారుణంగా చంపుతారని ఊహించి ఉంటే.. ఆ తండ్రి కొడుకులు బెంగళూరు నుంచి వచ్చి ఉండేవారు కాదని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.  సుపారీ గ్యాంగులతో ఈ హత్యలు చేయించినట్లుగా అనుమానిస్తున్నారు.                 

టాప్ హెడ్ లైన్స్

Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Hyderabad Crime News: చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణం
చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణం
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
 Team India Management Confusion: సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Embed widget