అన్వేషించండి

Medical College: మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. లేదు.. లేదు.. అది ప్రాంక్ అంటున్న ప్రొఫెసర్

విజయవాడలోని వైద్య కాలేజీలో విద్యార్థినులపై లైంగిక ఆరోపణల విషయంపై వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది.

విజయవాడ ప్రభుత్వ డెంటల్ కాలేజీ వేధింపులు ఘటనలో మరో ట్విస్ట్ వచ్చింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న.. డాక్టర్ గౌతమ్ ఉమెన్ గ్రీవిన్స్ సెల్​కు లేఖ రాశారు. విద్యార్థినితో ప్రాంక్ చేశానని లేఖలో చెప్పారు. అయితే డాక్టర్ విద్యార్థినితో అలాంటి ప్రాంక్ చేయడమేంటని.. విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తనను టార్గెట్ చేసి ప్రిన్సిపల్ కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేయించారని మరో వ్యక్తి.. డాక్టర్ రమేష్ అన్నారు.

విజయవాడలోని.. వైద్య కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆరోపణలపై ప్రొఫెసర్స్ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఆరోపణలు ఎదుర్కొంటున్న  వైద్యులపై విచారణ జరుపుతోంది. ఇప్పుడు ఆరోపణలు వచ్చిన.. వైద్యులపైనే.. గతంలోనూ.. పలు మార్లు లైంగిక వేధింపులు వచ్చినట్టు తెలుస్తోంది. 

అయితే వైద్య కళాశాలలోని ఇద్దరు వైద్యులపై ఆరుగురు విద్యార్థినులు రాత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థినుల నుంచి వైద్యుల కమిటీ వివరాలను సేకరించింది. ఈ విషయమై విమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా వివరాలను తీసుకుంది. అయితే తాను కేవలం విద్యార్థినితో ప్రాంక్ చేశానని డాక్టర్ గౌతమ్ ప్రస్తుతం లేఖ రాశారు.

Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!

Also Read: NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్‌ తేదీలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన..

Also Read: Covid 19 India Cases: భారత్‌లో ఒమిక్రాన్ కల్లోలం.. నిన్న ఒక్కరోజులో 552 మందిలో కొత్త వేరియంట్ నిర్ధారణ

Also Read: PM Modi Meeting: కొవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష.. లాక్‌డౌన్‌ తప్పదా?

Also Read: Guntur Crime: పాలడుగు అత్యాచారం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు... పగలు కూలి పనులకు వచ్చి రెక్కీ రాత్రుళ్లు దారి దోపిడీలు... దండుపాళ్యం ముఠా మాదిరి సామూహిక అత్యాచారాలు

Also Read: Jagityal: పొదల్లో కాపు కాచి మరీ యువకుడి హత్య.. తల్వార్‌లతో నరికి.. జగిత్యాలలో దారుణం

Also Read: CrIme News: విజయవాడలో నిజామాబాద్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య

Also Read: Family Suicide: విజయవాడలో ఫ్యామిలీ సూసైడ్ కలకలం.. తల్లీకొడుకు సత్రంలో ఆత్మహత్య.. కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Embed widget