అన్వేషించండి
Women Complaint on Police: చిత్తూరు జైలు సూపరింటెండెంట్ ఇంట్లోచోరీ..లాఠీలతో పనిమనిషి ఆరోపణలు
చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇంటిలో నగదు చోరికీ గురైందని పని మనిషైన తనను పోలీసులు చావబాదారని ఓ మహిళ ఆరోపణలు చేసింది. సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంటిలో పని చేస్తున్న తను...దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా లాఠీలతో నిర్దాక్షిణ్యంగా కొట్టారంటూ బోరున విలపించింది ఆ మహిళ. వేలిముద్రలు సరిపోకపోవటంతో దొంగతనం చేయలేదని ఇప్పుడు విడిచిపెట్టారని...ఆసుపత్రి ఖర్చులు భరిస్తామని చెబుతున్నారని...కొట్టినట్లు బయటచెప్పొదంటున్నారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇండియా
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
వ్యూ మోర్























