అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Nizamabad Panchayat Secretaries: Nizamabad Collectorateవద్ద ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల ఆందోళన
Nizamabad Panchayat Seretaries ఆందోళ బాట పట్టారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో ద్వారా జిల్లాలో 70మంది పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు ఉద్వాసన పలకగా.....వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏడాదిన్నరగా పర్మినెంట్ చేస్తామని చెప్పి తమకు అబద్దాలు చెప్పి ఇప్పుడు మీరంతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులని తొలగించారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ Nizamabad Collectorate దగ్గర ఆందోళన నిర్వహించారు.
ఇండియా
Bihar Election 2025 Results | నితీశ్ చాణక్యం పనిచేస్తుందా...తేజస్వి ఉడుకు రక్తం గద్దెనెక్కుతుందా.? | ABP Desam
Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Bihar Election 2025 Exit Poll Results | బీహార్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement





















