అన్వేషించండి
Nandyala : నంద్యాలలో అధికార పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న నేతలు
కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలకలు మొదలయ్యాయి. వైసిపి సీనియర్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని గ్రూపును తయారుచేసుకున్నారు.అయితే ఆ నేతలను బుజ్జగించే పనిలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విఫలమయ్యారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.అయితే గత 22 సంవత్సరాలుగా శిల్ప వర్గాన్ని నమ్ముకొని వారికి చేదోడు వాదోడుగా న్యాయపరంగా పార్టీ సూచనలు సలహాలు ఇస్తూ వున్నా, ప్రాధాన్యత వుండట్లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ సర్పంచ్ తులసిరెడ్డి, సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఇండియా
హైదరాబాద్
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















