అన్వేషించండి
Minister Aadimulapu Suresh: విద్యాసంస్థల సెలవులపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో విద్యాసంస్థలపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సెలవులను పెంచే ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణాలో సెలవులు ఈ నెల 30 వరకు తెలంగాణ సర్కారు పెంచినా....ఏపీలో పెంచాల్సిన కారణాలు కనిపించటం లేదని...పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఫుట్బాల్
విశాఖపట్నం
ఇండియా
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















