అన్వేషించండి
Minister Aadimulapu Suresh: విద్యాసంస్థల సెలవులపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో విద్యాసంస్థలపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సెలవులను పెంచే ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణాలో సెలవులు ఈ నెల 30 వరకు తెలంగాణ సర్కారు పెంచినా....ఏపీలో పెంచాల్సిన కారణాలు కనిపించటం లేదని...పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















