అన్వేషించండి
Advertisement
Minister Aadimulapu Suresh: విద్యాసంస్థల సెలవులపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో విద్యాసంస్థలపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సెలవులను పెంచే ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణాలో సెలవులు ఈ నెల 30 వరకు తెలంగాణ సర్కారు పెంచినా....ఏపీలో పెంచాల్సిన కారణాలు కనిపించటం లేదని...పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఇండియా
PM Modi Watches Surya Tilak of Shri Ram Lalla | విమానంలో బాలరాముడి సూర్యతిలకం వీడియో చూసిన మోదీ |ABP
Gujarati couple donates 200 crore | సంపాదన మీద విరక్తితో 200కోట్లు పంచుతున్న దంపతులు | ABP Desam
Firing at Salman khan House | సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..కాల్పులు | ABP Desam
BJP Election Manifesto 2024 Highlights | బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో టాప్ 10 హైలైట్స్ చూసేయండి
Vertical Garden | ఇంటినే ఓ గార్డెన్గా మార్చేశారు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రైమ్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets