అన్వేషించండి
Last Rites For Holy Bull: దేవరఎద్దు అంత్యక్రియలకు వేలాదిగా హాజరైన జనం | ABP Desam
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని గొడుగుచింత గ్రామంలో యాదవుల ఆరాధ్యదైవం దేవరఎద్దు.... గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఊరేగింపుగా తీసుకెళ్లిన గ్రామస్థులు.... సంప్రదాయ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భక్తులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు వేలాదిగా తరలివచ్చారు. కళా ప్రదర్శనలు, వాద్యాలతో దేవరఎద్దుకు తుది వీడ్కోలు పలికారు. ఆరాధ్యదైవంగా పూజించే దేవరఎద్దు మరణంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















