ప్రధాని మోదీ దేశంలో అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. రెండు సార్లు ప్రధాని అయ్యారు. ఇంకా ఏం కావాలని ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు