అన్వేషించండి
Kandukur Stampede |TDP Vs YSRCP| కందుకూరు ఘటనపై టీడీపీ, వైసీపీ మధ్య విమర్శల యుద్ధం |DNN| ABP Desam
కందుకూరు లో జరిగిన టీడీపీ సభలో..జరిగిన ప్రమాదం అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సైతం.. మృతులకు 2 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే.. దీనిపై కూడా ఏపీలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రచారం కోసం 8మంది మరణాలకు కారణమయ్యారని వైసీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేశారు.
ప్రపంచం
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
వ్యూ మోర్
























