అన్వేషించండి
Asaduddin owaisi Fires On Modi: చైనా ఆక్రమణలపై మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు | DNN | ABP Desam
సరిహద్దుల్లో చైనా చేస్తున్న కుయుక్తులపై MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా బార్డర్ లో చైనా నిర్మాణాలు చేపడుతున్న ప్రధాని మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వస్తున్నా... BJP సర్కార్ దానిపై నోరు మెదపట్లేదని మండిపడ్డారు. చైనా ఆక్రమణలపై ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి కూడా మాట్లాడుతున్నారు. కానీ, నరేంద్ర మోదీ మాత్రం మౌనదీక్ష చేపట్టారా..? అని అసదుద్దీన్ ఓవైసీ విమర్శల వర్షం కురిపించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి.. 15 రౌండ్ల చర్చల ద్వారా ఏం సాధించారో దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
న్యూస్
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Perplexity AI CEO Aravind Srinivas Biography | 30ఏళ్ల వయస్సుకే AI ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియన్ | ABP Desam
Black hole Explained in Telugu | బ్లాక్ హోల్ గురించి కంప్లీట్ గా తెలియాలంటే ఈ వీడియో చూసేయండి | ABP Desam
Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
Moon Water Wars : VIPER, Blue Origin & NASA సీక్రెట్ పాలిటిక్స్ | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement





















