అన్వేషించండి

KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ- కేంద్రంపై కేసీఆర్ సీరియస్

లోకల్‌గా ఉన్న సమస్యలు గురించి మీకేం తెలుసు అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు సీఎం కేసీఆర్. పల్లెలకు నేరుగా నిధులు ఇవ్వడంపై ఫైర్ అవుతున్నారాయన.

తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. నేరుగా పంచాయతీలకు నిధులు ఇవ్వడంపై మండిపడ్డారు. ఇదంతా చిల్లరవ్యవహారంగా అభివర్ణించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. 

ఈ నెల 20 నుంచి తెలంగాణ ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనుంది. దీనిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు, మేయర్లు, సీఎస్ సోమేశ్ కుమార్, ఆయా శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Also Read: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా నిధుల అంశం చర్చకు వచ్చింది. అప్పుడే కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత పంచాయతీలపై కేంద్రం పెత్తనం చెలాయించలేదని గుర్తు చేశారు కేసీఆర్. ప్రస్తుతం పాలిస్తున్న కేంద్రం ప్రభుత్వం పల్లెలపై పెత్తనం సాధించేందుకు ప్రయత్నిస్తోందని.. నేరుగా కేంద్ర పథకాల నిధులు ఇస్తామనడం చిల్లర వ్యవహారంగా అభివర్ణించారు. జవహర్‌ రోజ్‌గార్ యోజన, ప్రధాని గ్రామసడక్ యోజన, నరేంగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రమే ఇవ్వడమంటేని ప్రశ్నించారు కేసీఆర్. 

Also Read: మరో శ్రీలంకలా తెలంగాణ, రాజపక్స పరిస్థితే కేసీఆర్ కు వస్తుంది : రేవంత్ రెడ్డి

రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు స్థానిక ప్రభుత్వాలకే తెలుస్తాయని ఆ నిధులు ఆ మేరకు ఖర్చు పెడతారని వాటిని వదిలేసి నేరుగా కేంద్రమే నిధులు ఇస్తామని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్ధాలు అవుతున్న చాల ా పల్లె, పట్టణ ప్రాంతాలు ఇంకా చీకట్లో మగ్గుతున్నాయన్నారు కేసీఆర్. చాలా పల్లెల్లో ఇప్పటికీ కరెంటు, తాగు నీరు లేదని ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టడం మానేసి రాష్ట్ర ప్రభుత్వ నిధులపై జోక్యం చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి సంకుచిత మనస్తత్వాన్ని సరిచేసుకోవాలని కేసీఆర్ సూచించారు.  

Also Read : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం, ఐసీయూలో చికిత్స

రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ.. ఆర్థికంగా దెబ్బతీసే కేంద్రం విధానాలు ఉన్నాయని గతంలో కూడా ఆరోపించారు కేసీఆర్. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Embed widget