అన్వేషించండి

India Open Badminton: స్వేచ్ఛగా ఆడనివ్వని వైరస్‌! సెమీస్‌ ముందు మళ్లీ ఎంటర్‌.. ఇద్దరు ఔట్‌

ఎంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నా ఏదో విధంగా వైరస్‌ ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని బయో బుడగల్లోకి ప్రవేశిస్తోంది. సెమీఫైనల్‌కు ముందు తాజాగా ఒకరికి కొవిడ్‌ పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది.

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని కరోనా వైరస్‌ తెగ ఇబ్బంది పెడుతోంది! ఎంత కట్టుదిట్టంగా టోర్నీని నిర్వహిస్తున్నా ఏదో విధంగా వైరస్‌ బయో బుడగల్లోకి ప్రవేశిస్తోంది. సెమీఫైనల్‌ దశకు చేరుకున్న ఈ ఓపెన్‌లో తాజాగా ఒకరికి కొవిడ్‌ పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. 

రెండో సీడ్‌ రష్యన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆటగాడు రోడిన్‌ అలిమోవ్‌కు పాజిటివ్‌ వచ్చింది. దాంతో అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడి డబుల్స్‌ భాగస్వామి అలినా డవ్లెతోవా సైతం తప్పుకోంది. అతడితో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. రష్యా జోడీ నిష్క్రమించడంతో ఇండోనేషియాకు చెందిన యాంగ్‌ కై టెర్రీ హీ, వీ హన్‌ టాన్‌ ద్వయానికి వాకోవర్‌ లభించింది. వారు ఫైనల్‌ చేరుకున్నారు.

India Open Badminton: స్వేచ్ఛగా ఆడనివ్వని వైరస్‌! సెమీస్‌ ముందు మళ్లీ ఎంటర్‌.. ఇద్దరు ఔట్‌

టోర్నీ ఆడుతున్న వారికి నిబంధనల ప్రకారం నిరంతరం కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చిన వారికి ఆర్‌టీ పీసీఆర్‌ చేయించి నిర్ధారిస్తున్నారు. ఇంతకు ముందూ టోర్నీలో ఏడుగురు షట్లర్లకు వైరస్‌ సోకింది. దాంతో వారు ఆడాల్సిన మ్యాచుల్లో ప్రత్యర్థులకు వాకోవర్‌ ఇస్తున్నట్టు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య తెలిపింది. దిల్లీలోని కేడీ జాదవ్‌ ఇండోర్‌ హాల్‌లో మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

భారత అమ్మాయిలు పీవీ సింధు, ఆకర్షి కష్యప్‌ సింగిల్స్‌లో సెమీస్‌కు చేరుకున్నారు. సుపనిద కేట్‌థాంగ్‌తో సింధు, బుసానన్‌ ఆంగ్‌బమృంగ్‌పన్‌తో ఆకర్షి తలపడతారు. పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ సెమీస్‌ చేరుకున్నాడు. ఈ మ్యాచులో ఎన్‌జీ జె యంగ్‌తో తలపడనున్నాడు. కిదాంబి శ్రీకాంత్‌ నిష్క్రమించడంతో ఇక ఆశలన్నీ లక్ష్య మీదే ఉన్నాయి.

Also Read: IND vs SA, 3rd Test: కోహ్లీ.. స్టంప్‌మైక్‌ వద్ద ఆ మాటలేంటి? ఇంకేం ఆదర్శంగా ఉంటాడని గౌతీ విమర్శ

Also Read: IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!

Also Read: IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget