By: ABP Desam | Updated at : 20 Jan 2022 06:09 PM (IST)
Edited By: Murali Krishna
పాకిస్థాన్లో భారీ పేలుడు
పాకిస్థాన్ లాహోర్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 23 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. లాహోర్లోని అనార్కలీ బజార్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.
భారతీయ వస్తువులు విక్రయించే ప్రాంతంలోని ఓ పాన్ మండీ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మోటార్ సైకిల్కు పెట్టిన బాంబు పేలడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఐఈడీ లేదా టైమ్ బాంబా అనే దానిపై స్పష్టత లేదన్నారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలోని భవనాల కిటీకీ అద్దాలు బద్దలయ్యాయి. పలు వాహనాలు కూడా పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ పేలుడుకు బాధ్యత వహించలేదు.
ఉగ్రవాద నిరోధక, బాంబు నిర్వీర్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఆసుపత్రిలో చేరిన వారిలో ఓ బాలుడు సహా మరో ఇద్దరు మృతి చెందారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఫోరెన్సిక్ విభాగం కూడా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పోయిందా?, డూప్లికేట్ సంపాదించడానికి సులభమైన దార్లున్నాయి!
Stock Market Update: అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్లో రిలయన్స్
Gold-Silver Prices Today: స్థిరంగా పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Investment In Mutual Funds: కేవలం రూ.250తో SIP స్టార్ట్ చేయొచ్చు, కొత్త ప్లాన్ తీసుకొస్తున్న సెబీ
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
/body>