By: ABP Desam | Updated at : 20 Jan 2022 03:07 PM (IST)
Edited By: Murali Krishna
యూపీలో కాంగ్రెస్ మహిళా అస్త్రం
ఉత్తర్ప్రదేశ్లో పోటీచేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 41 మంది అభ్యర్థుల జాబితాలో 16 మంది మహిళలు ఉన్నారు. గత వారం ప్రకటించిన 125 మంది అభ్యర్థుల్లో 50 మంది మహిళలే ఉండటం విశేషం. ఈసారి మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ 40 శాతం సీట్లను స్త్రీలకే కేటాయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
అభ్యర్థుల జాబితా ఇదే..
మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్.. రాష్ట్రంలో భారీ ర్యాలీలను చేస్తోంది. 'లడికీ హూ.. లడ్ సక్తి హూ' పేరుతో ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికల సంఘం.. ర్యాలీలను నిషేధించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది.
తొలి జాబితాలో..
తొలి జాబితాగా 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. 125 మందిలో 50 మంది మహిళలు ఉన్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా దేవికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
సోన్బాద్రా ఘటనపై గళమెత్తిన నాయకుడికి ఉంబా నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. షాజాన్పుర్ స్థానంలో ఆశా వర్కర్ పూనమ్ పాండేకు అవకాశం ఇచ్చింది. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన పార్టీ నేత సదాఫ్ జాఫర్కు లఖ్నవూ సెంట్రల్ టికెట్ ఇచ్చారు.
కాంగ్రెస్ హామీలు..
TS Inter 2nd Year Results 2022: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
TS Inter Results 2022 Live Updates: నేడే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి
Juvenile Escaped: జువైనల్ హోం నుంచి ఐదుగురు బాల నేరస్తులు పరార్, పోలీసులకు టెన్షన్ టెన్షన్
KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR రాజ్ భవన్కు వెళ్తారా?
Hyderabad Traffic News: హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఈ మార్గాల్లో అస్సలు వెళ్లొద్దు!
Kaduva Postponed: ఓ వారం వెనక్కి వెళ్లిన పృథ్వీరాజ్ - 'కడువా' విడుదల వాయిదా
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Vizag Public Library: చిన్నారులను ఆకట్టుకుంటున్న జంగిల్ లైబ్రరీ - వైజాగ్లో ప్రయోగం సక్సెస్