అన్వేషించండి

Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!

ఉత్తర్‌ప్రదేశ్ ముజాఫర్ నగర్‌లో దారుణం జరిగింది. 10వ తరగతి బాలికలపై పాఠశాల సిబ్బందే లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఇంతకంటే దారుణం ఉంటుందా..? చదువు నేర్పాల్సిన పాఠశాలలో అకృత్యమా? అన్యంపున్యం ఎరుగని బాలికలపై అఘాయిత్యమా? డ్రగ్స్ ఇచ్చి మరీ బాలికలపై లైంగిక దాడి..! అవును.. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందో తెలుసా?

దారుణం..

నవంబర్ 17న ముజాఫర్‌నగర్‌లోని పుర్కాజీ టౌన్ స్కూల్ సిబ్బంది. జీజీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద 17 మంది బాలికలను ఇంటికి వెళ్లకుండా ఆపు చేశారు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు. సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో వీరిని ఆ రోజు రాత్రి పాఠశాలలోనే ఉండాలని చెప్పారు. అయితే ఆ సమయంలో ఒక్క మహిళా సిబ్బంది, టీచర్ కూడా లేరు. పక్కా ప్లాన్‌తో బాలికలకు ఇచ్చిన ఆహారంలో డ్రగ్స్ కలిపి తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు సిబ్బంది. ఆ తర్వాతి రోజు ఉదయం బాలికలను ఇంటికి పంపించారు.

చెప్తే చంపేస్తాం..

ఈ విషయం బయటకు చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, తమ తల్లిందండ్రులను చంపేస్తామని సిబ్బంది బెదిరించినట్లు బాలికలు వాపోయారు. కళ్లనీళ్లు పెట్టుకుని తల్లిదండ్రులకు జరిగింది చెప్పుకున్నారు. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయిస్తే కనీసం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని తప్పించేందుకు ప్రయత్నించారన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్తే తప్పుడు కేసులు పెడతామని స్థానిక జర్నలిస్టును కూడా పోలీసులు బెదిరించినట్లు సమాచారం. 

ఎమ్మెల్యే చొరవతో..

ఘటన జరిగిన 17 రోజుల తర్వాత స్థానిక భాజపా ఎమ్మెల్యే చొరవ చూపడంతో విషయం బయటకు వచ్చింది. ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్.. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశించారు.

షాకింగ్ నిజాలు..

ఘటన జరిగిన తర్వాతి రోజు బాలికలు ఎవరూ పాఠశాలకు వెళ్లలేదని.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినట్లు దర్యాప్తులో తేలింది.

" ఆ రోజు రాత్రి ప్రాక్టికల్ పరీక్ష ఉందని మమ్మల్ని పాఠశాలలోనే ఉండాలని చెప్పారు. మా కోసం తినేందుకు అప్పటికే కిచిడీ తయారు చేశారు. అయితే స్కూల్ మేనేజర్ ఆ ఆహారాన్ని విసిరిపారేసి.. మళ్లీ తయారు చేయాలని సిబ్బందికి చెప్పారు. అందులో ఏదో కలిపారని మాకు ఉదయం లేచాకనే తెలిసింది. అది తిన్నాక మాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.                                                   "
-బాధిత బాలికలు

ఈ ఘటనపై పోలీసులు పోక్సో సహా ఐపీసీలో సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుర్య దేవ్ పబ్లిక్ స్కూల్ ఆపరేటర్ యోగేశ్ కుమార్, జీజీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపరేటర్ అర్జున్ సింగ్‌ పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అలానే పిల్లల తల్లిదండ్రులు చెప్పినా కేసు నమోదు చేయకుండా ఉన్న పోలీసు అధికారిపై వేటు వేశారు.

Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు

Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి

Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే

Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి

Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
CWG 2026 Cricket Drop: నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!
నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!
IND Playing XI vs ZIM 1st T20I: జింబాబ్వేతో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఇదేనా...! వైభవ్ సూర్యవంశీ కి మ‌రో చాన్స్.. ఫేవ‌రెట్ మైదానంలో అద‌ర‌గొడ‌తాడా..?
జింబాబ్వేతో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఇదేనా...! వైభవ్ సూర్యవంశీ కి మ‌రో చాన్స్.. ఫేవ‌రెట్ మైదానంలో అద‌ర‌గొడ‌తాడా..?

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
Embed widget