అన్వేషించండి

పాకిస్థాన్ జైళ్లలో వందలాది మంది భారతీయులు, భద్రత లేక నరకయాతన

Indians in Pakistan Jails: పాకిస్థాన్‌ జైళ్లలో వందలాది మంది భారతీయులు మగ్గిపోతున్నారు.

Indian Prisoners in Pakistan Jails: 

308 మంది ఇండియన్స్..

పాకిస్థాన్‌ జైళ్లలో ఎంతో వందలాది మంది భారతీయ ఖైదీలు ఏళ్లుగా మగ్గిపోతున్నారు. అక్రమంగా సరిహద్దు దాటి దేశంలోకి వచ్చిన వాళ్లను గుర్తించి అరెస్ట్ చేశారు పాక్ పోలీసులు. ప్రస్తుతం అక్కడి జైళ్లలో 308 మంది భారతీయ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో 42 మంది సాధారణ పౌరులు కాగా..266 మంది మత్స్యకారులున్నారు. స్వయంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈ లెక్కలు వెల్లడించింది. ఇండియన్ హై కమిషన్ ఈ వివరాలు అడగ్గా..షెహబాజ్ ప్రభుత్వం ఈ సమాచారం అందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఓ ఒప్పందం ప్రకారం ఈ జాబితాను ఇండియాకు అందజేసింది పాకిస్థాన్. ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్‌లో ఈ వివరాలు సబ్మిట్ చేసింది. ఇందుకు బదులుగా ఇండియా కూడా ఓ జాబితా ఇచ్చింది. భారత్‌లోని జైళ్లలో మగ్గుతున్న పాకిస్థాన్ ఖైదీల లిస్ట్‌ని పంపింది. మొత్తం 417 మంది పాక్‌ పౌరులు భారత్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో 343 మంది సాధారణ పౌరులు కాగా...74 మంది మత్స్యకారులున్నారు. 

భారత్ సూచనలు..

అయితే..శిక్ష పూర్తైన వారిని వెంటనే విడుదల చేయాలని భారత్‌ని పాక్ కోరింది. ఇటు ఇండియా కూడా పాక్‌కి కీలక సూచనలు చేసింది. ఇంకా శిక్ష పూర్తి కాకుండా జైళ్లలోనే ఉన్న భారతీయ ఖైదీలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది. ప్రస్తుతానికి పాక్‌లోని జైళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరైన సంరక్షణ లేకపోవడం వల్ల కొందరు ప్రాణాలొదిలారు. ఈ క్రమంలోనే భారత్‌ పాక్‌కి ఈ సూచనలు చేసింది. దీనిపై పాకిస్థాన్ మాత్రం స్పందించలేదు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. బార్డర్ దాటి వచ్చిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకుంటోంది పాకిస్థాన్. ఇటు భారత్ కూడా అదే పని చేస్తోంది. ముఖ్యంగా మత్స్యకారులు సరిహద్దులు దాటి వెళ్తుండడం వల్ల వాళ్లను అక్కడి మెరిటైమ్ సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్ చేస్తోంది. 

ద్రవ్యోల్బణం..

పాక్‌లో ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ చేస్తోంది. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్య జనం ఆకలితో అల్లాడుతున్నారు. పాక్‌లో చక్కెర రేటు కూడా ఏ నెలకానెల కొత్త ఎత్తులకు చేరుతోంది. పాకిస్థాన్ రూపాయి ప్రకారం, కిలో పంచదార ధర రూ. 130 నుంచి ఏకంగా రూ. 200కి పెరిగింది. కొన్నాళ్ల క్రితం రూ. 800 పలికిన 20 కిలోల గోధుమ పిండి ప్యాకెట్‌ ఇప్పుడు రూ. 4000కి చేరింది. అంటే, కిలో గోధమ పిండి కూడా రూ. 200కు చేరింది.  పాకిస్థాన్‌ ధనికులు కూడా ఈ రేట్లను చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇవి కొద్ది రోజుల క్రితం ధరలు. ప్రస్తుతం ఇవి ఇంకా పెరిగే ఉంటాయి.  దీనికి తోడు అప్పు పుట్టక నరకం అనుభవిస్తోంది దాయాది దేశం. ఇప్పటికే కోట్ల రూపాయల రుణాలు చెల్లించలే ఇబ్బందులు పడుతోంది. విదేశీ మారక నిల్వలు నిండుకున్నాయి.  

Also Read: Taliban News: అప్ఘనిస్థాన్‌లో బ్యూటీపార్లర్లపై తాలిబన్ల నిషేధం- ఉపాధిపై మహిళల ఆందోళన

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget