అన్వేషించండి

Year Ender Cyberabad Crime Review : సైబరాబాద్ పరిధిలో తగ్గిన నేరాలు - అసలు సవాల్ విసిరింది ఆ నేరాలే !

సైబరాబాద్‌లో ఈ ఏడాది క్రైమ్ డీటైల్స్ ను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ఓవరాల్‌గా నేరాలు తగ్గాయన్నారు.

Cyberabad Crime Review : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది క్రైమ్ రేట్ పన్నెండు శాతానికిపైగా తగ్గింది. 2022 ముగింపు సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేరాల తీరును వివరించారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 12 % క్రైమ్ రేట్ తగ్గిందని.. సైబరాబాద్ లో జరిగిన సంచలన సంఘటన ల్లో 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామమని ప్రకటించారు.  సైబరాబాద్ లో గత ఏడాది 30954 కేసులు నమోదు అవ్వగా, ఈఏడాది 27322 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో  మహిళ పై వేధింపులు 2021 లో 2363 కేసులు నమోదు అవ్వగా  2022 లో 2166 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే తగ్గుదల నమోదయింది.  

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు  2021లో 197 నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంకా తగ్గిపోయాయి.  158 కేసులు నమోదు అయినట్లుగా సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు 3228 ,  రాబరీలు  51 ,  దొంగతనాలు  584 ,  హత్యలు - 93 ,  కిడ్నాప్ లు - 232 ,  రేప్ లు - 316, ఛీటింగ్స్ - 6276  , హత్యాయత్నలు - 114 ,  మిస్సింగ్ కేసులు -3798, ఫైర్ ఆక్సిడెంట్స్ - 60 నమోదయ్యాయి.  సైబరాబాద్ డయల్ హండ్రెడ్ కు ఈ ఏడాది 2 లక్షల 36 వేల 417 వచ్చాయని..  గతేడాదితో పోలిస్తే 49 శాతం కాల్స్ పెరిగాయని కమషనర్ తెలిపారు. 

ఈ ఏడాది శంషాబాద్  పరిధిలో  27 వేల 322 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని తెలిపారు.  ఈ ఏడాది 57175 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 93 హత్య కేసులు నమోదయ్యాయి.  316 లైంగిక దాడి కేసులు,  ఏడాది మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి 2166 కేసులు నమోదయ్యాయని  కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది 15 వరకు వరకట్నం హత్య కేసులు నమోదుకాగా, 1096 వరకట్నపు వేధింపులు నమోదయ్యాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య ఎనిమిది శాతం తగ్గిందని గుర్తు చేశారు.  మొక్కంహా ఈ ఏడాది 27322 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయ్యాయని కమిషనర్ వివరించారు. 

సైబరాబాద్ పరిధిలో మొత్తం ఈ ఈ ఏడాది మొత్తం 79 మందిపై పీ డీ యాక్ట్ నమోదు చేసామన్నారు.  57175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదు అయ్యాయి..13 మంది పై రౌడీషీట్ లు తెరవడం తో పాటు...849 మంది పై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామమనితెలిపారు. గత ఏడాది తో పోలిస్తే... రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయన్నారు. ఈ ఏడాది నాలుగు మాత్రమే నిజమైన అత్యాచారాలు కేసులు నమోదు అయ్యాయి...మిగిలిన 316 అత్యాచారం కేసులలో అన్నీ...పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం లాంటివి ఎక్కువగా ఉన్నాయన్నారు  సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర . 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget