అన్వేషించండి

Chittoor News: బట్టల దుకాణంలో దొంగతనం కేసు... సస్పెండ్ అయిన ఏఎస్సై గుండె పోటుతో మృతి...

పోలీసులే దొంగలుగా మారి బట్టల దుకాణంలో దొంగతనం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనకు పాల్పడిన ఏఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ లో ఉన్న ఏఎస్సై మృతి చెందారు.

ఇటీవల చిత్తూరు జిల్లాలో బట్టల దుకాణంలో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఎస్ఐ మహమ్మద్(సస్పెండెడ్) మృతి చెందారు. ఈ నెల 4న బట్టల దుకాణంలో దొంగతనం చేసిన సీసీ కెమెరా దృశ్యాలు వెలుగుచూశాయి. ఈ కేసులో మరో కానిస్టేబుల్‌తో పాటు ఏఎస్ఐ అరెస్టయ్యారు. ఎస్పీ అదేశాలతో దొంగతనం కేసులో ఏఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌కు తరలించారు. అయితే బుధవారం జైలులో మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: Saidabad Rape Case: నిందితుడి బాడీపై ఉన్న గుర్తుల ఆధారంగా మృతదేహం గుర్తింపు.. మానవ మృగం చచ్చిందంటూ కేటీఆర్ రియాక్షన్..

అసలేం జరిగింది

పోలీసులే దొంగల అవతారమెత్తి కొద్ది రోజుల క్రితం చిత్తూరు కలెక్టరేట్ రోడ్‌ లోని ఒక వ్యాన్ వద్ద ఉంచిన బట్టల్ని దొంగలించారు. కానీ అక్కడి సీసీ కెమెరాకు చిక్కారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు కొందరు ప్రయత్నించినా బట్టల దుకారణం వ్యాపారి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఓ వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో ఒమిని వ్యానులో దుస్తుల వ్యాపారాన్ని చేస్తున్నారు. రోజూ పని ముగించుకుని దుస్తులు అన్నీ మూటగట్టి ఆ వ్యాన్ వద్ద పెట్టి వెళ్లేవాడు. అదే విధంగా ఇటీవల మూట గట్టి వెళ్లి మరుసటిరోజు వచ్చి చూసేసరికి స్టాక్ తక్కువగా ఉందని గుర్తించాడు. 

Also Read: Nusrat Jahan : తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఎంపీ నుస్రత్ ! పెళ్లి చేసుకోకుండానే ...

సీసీ కెమెరాకు చిక్కారు

అక్కడ అమర్చిన సీసీ కెమెరాను పరిశీలించాడు వస్త్ర వ్యాపారి. దీంతో అసలు విషయం బయట పడింది. పోలీసులే దొంగలుగా మారి బట్టలు కొట్టేశారని గుర్తించిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలో కానిస్టేబుల్‌ దుస్తులు దొంగలించడాన్ని గుర్తించారు. అతనితో పాటు సివిల్ డ్రెస్‌లో ఏఎస్‌ఐ కూడా అక్కడే ఉన్నది సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డైంది.  ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేయడంతో దొంగలుగా మారిన పోలీసులు దొరికిపోయారు. ద్విచక్ర వాహనంలో వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా,  సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐ మహమ్మద్‌గా గుర్తించిన పై అధికారులు  వారిని సస్పెండ్ చేశారు.

Also Read: Saidabad Case: సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య... ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై మృతదేహం గుర్తింపు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget