అన్వేషించండి

Raghurama CID : సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !

రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హాజరు కాలేదు. నాలుగు వారాల సమయం కావాలని సీఐడీ ఏడీజీకి లేఖ రాశారు. మరో వైపు ఈ నోటీసులపై హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీసీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కాలేదు. 12వ తేదీన హైదరాబాద్‌లోని ఇంట్లో సీఐడీ అధికారులు గతంలో నమోదైన కేసుల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అందులో 17వ తేదీన హాజరు కావాలన్నారు. అయితే 17వ తేదీ సోమవారం ఆయన సీఐడీ ఏడీజీకి ఓ లేఖ రాశారు. తాను అత్యవసర పని మీద ఢిల్లీకి వచ్చానని..  ఆరోగ్య పరమైన కారణాలతో డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉందన్నారు. అందుకే తనకు నాలుగు వారాల సమయం కావాలని లేఖలో కోరారు. 

Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు

మరో వైపు రఘురామకృష్ణరాజు సీఐడీ తనకు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సొంత ఊరు భీమవరం వెళ్లాలనుకున్న రఘురామకృష్ణరాజు...సీఐడీ నోటీసులతో తన ఆలోచన మార్చుకున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. నోటీసులు ఇచ్చిన సమయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో  సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. దీంతో  ఏపీలో పలు స్టేషన్లలో ఆయనపై కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్‌ను రఘురామకృష్ణరాజు కులం పేరుతో దూషించారని ఫిర్యాదులు చేశారు. దీంతో పలు చోట్ల రఘురామపై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 

Also Read: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు... ప్రాణహాని ఉందని ప్రధానికి రఘురామ లేఖ

అట్రాసిటీ కేసులు నమోదు చేయడంపై రఘురామ ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్  తాను నడుపుతున్న ఓ మత సంస్థ తరపున ఫిర్యాదులు చేయించి కేసులు పెట్టించారని .. ఆయనతో తనకు ప్రాణహాని ఉందన్నారు. విచారణకు పిలిపించి.. జార్ఖండ్ ముఠాతో హత్య చేయించేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయన విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 

Also Read: జార్ఖండ్ వ్యక్తులతో నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది.. ఆయనకు నచ్చకుంటే తీసేస్తారు

రఘురామ విచారణకు హాజరు కాకపోవడంతో సీఐడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన బెయిల్ షరతుల్లో విచారణకు హాజరు కావాలని ఉంది. హాజరు కాకపోతే ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లి వారెంట్ జారీ చేయించుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఆయన విచారణకు హాజరు అయినా..  కొత్తగా నమోదైన అట్రాసిటీ కేసుల్లోనూ అరెస్ట్ చూపే అవకాశం ఉంది.  రఘురామ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. 

Also Read: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ

 

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget