ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీలు యుద్ధానికి దిగారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజు పరస్పరం తిట్ల దండకాలతో ట్వీట్లు చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ రఘురామ చేసిన ట్వీట్ పై విజయసాయి రెడ్డి తొలుత కౌంటర్ ఇస్తూ దాన్ని చీప్ పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణించారు. దీనిపై వెటకారంగా స్పందించిన రఘురామ....విజయసాయిని అండమాన్ కి పంపిస్తే ఎందుకు తిరిగొచ్చారని ప్రశ్నించారు. తనకులానే త్వరలో తన్నులు రోజులు దగ్గరే ఉన్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలా ఇరువురి మధ్య ట్వీట్ వార్ నడుస్తూనే ఉంది.
Amit Shah on Gujarat Riots : సుప్రీంకోర్టు కొట్టేసినా ప్రధానిపై మాట్లాడితే సిగ్గుచేటు | ABP Desam
Belagavi Dog Birthday Celebrations : బెళగావిలో శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు | ABP Desam
Hyderabad Metro Medley| వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా వారం రోజుల పాటు మెట్రో మెడ్లీ ఈవెంట్| ABP Desam
Khammam | పోలీసు ఉద్యోగం కోసం పోలీసులే ట్రైనింగ్ | ABP Desam
26/11 అటాక్స్ ప్రధాన హ్యండ్లర్ సాజిద్ మజీద్ మీర్ కు 15 ఏళ్ల జైలు శిక్ష | ABP Desam
Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్
India vs England 5th Test: రోహిత్కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్ ఎవరు?
AP Elections 2024: టీడీపీ సింగిల్గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?