అన్వేషించండి

East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...

గోదారోళ్ల కితకితల ఫేస్ బుక్ గ్రూప్ సభ్యుల ఆత్మీయ కలయికలో తగ్గేదేలా అన్నట్లు సాగింది. ఒకరినొకరు ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు చేసుకుంటూ ఆయ్.. మనం మనం గోదారోళ్లం అంటూ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బొమ్మూరు జి.పి.ఆర్ గ్రౌండ్ లో గోదారోళ్ల కితకితలు ఫేస్ బుక్ గ్రూపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గోదావరి జిల్లాల వాసులు హాజరై సందడి చేశారు. గోదావరి జిల్లాల వాసులకి సొంతమైన ప్రత్యేకమైన యాస, సంప్రదాయాలని గుర్తు చేసుకుంటూ నిర్వాహకులతో పాటు  కార్యక్రమానికి హాజరైన గ్రూప్ సభ్యులు నవ్వులు పూయించి కితకితలు పెట్టారు. ఆత్మీయ కలయిక సందర్భంగా నిర్వాహకులు గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు 40 రకాల సంప్రదాయ శాకాహార వంటలను తయారుచేయించి వడ్డించారు. కార్యక్రమం ఆద్యంతం పిల్లాపాపలతో ఆటపాటలతో ఉత్సాహంగా సాగగా రేడియో జాకీ శ్రీను మామ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం చేశారు. 

Also Read: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం

గోదారోళ్ల కితకితలు గ్రూప్ అడ్మిన్ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి జిల్లాల యాస, సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరానికి తెలియజేయాలన్న ఆకాంక్షతోనే గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. రెండు లక్షలకు  పైబడి సభ్యులు ఈ గ్రూప్ ల్లో ఉన్నారని వెల్లడించారు. మాటల్లో వెటకారం మనసు నిండా మమకారం గోదారోళ్లకు అలంకారం అంటున్నారు నిర్వాహకులు. ఈ ప్రాంత వాసులు నలుగురు ఒకచోట చేరితే అక్కడ నవ్వుల పూయిస్తాయి. అలాంటిది వేల మంది ఒకేచోట చేరితే సంతోషాల సునామీ. తమదైన యాస, సంప్రదాయాల్ని కాపాడుకునేందుకు ఏర్పాటైన గోదారోళ్ల కితకితలు ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. 

Also Read:  ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5వేల మంది సభ్యులు హాజరయ్యారు. గ్రూప్‌ అడ్మిన్‌ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి జిల్లాల యాస, సంస్కృతి, సంప్రదాయాలు నేటితరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫేస్ బుక్ గ్రూప్‌ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 2 లక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు.  ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా విందు ఏర్పాటు చేశారు. దాదాపు 40 రకాల వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. రేడియో జాకీ శ్రీను మామ వ్యాఖ్యానంతో చిన్న చిన్న పొడుపు కథలు, ఆటపాటలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

Also Read: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Education Reforms: ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget