అన్వేషించండి

AP Inter Admissions: ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై వీడని సందిగ్ధం... హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు

ఏపీ ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల విధానంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఇంటర్ ఆన్లైన్ విధానానికి స్పష్టమైన విధానం లేదని పిటిషనర్లు వాదనలు వినిపించారు.

ఏపీలో ఇంటర్మీడియట్ ప్రవేశాలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై హైకోర్టులో దాఖలపై వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. సెంట్రల్‌ ఆంధ్రా జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేవరపల్లి రమణరెడ్డి, మరికొందరు విద్యార్థులు ఇంటర్ ఆన్లైన్ విధానంపై హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. 

గతంలో మాదిరిగానే పత్రికా ప్రకటన

పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని, స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదని కోర్టుకు తెలిపారు. పత్రికా ప్రకటన ద్వారా ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. గతేడాది పత్రిక ప్రకటనతో ఆన్‌లైన్‌ విధానం తీసుకువస్తే హైకోర్టు తప్పుపట్టిందని తెలిపారు. చట్టపరంగా విధివిధానాలు రూపొందించుకోవాలని సూచించిందని గుర్తుచేశారు. గతంలో మాదిరిగానే మళ్లీ పత్రికా ప్రకటన ఇచ్చి ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు ప్రకటించిందని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఏపీ ప్రభుత్వం, బోర్డు చర్యలు చట్టవిరుద్ధమని, నిబంధనలను రూపొందించకుండా ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించడానికి వీల్లేదని వాదనలు వినిపించారు. 

Also Read: Jagananna Colonies: జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి పావలా వడ్డీకే రుణాలు.. సీఎం జగన్ ఆదేశాలు

కరోనా ఓ సాకు మాత్రమే

రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మేర, విద్యార్థులు కొవిడ్‌ బారిన పడకుండా ఆన్‌లైన్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కోర్టుకు తెలిపింది. సాధారణ ప్రవేశాలకు కరోనా అడ్డంకి అయితే ఆగస్టు 16 నుంచి ఇంటర్‌ రెండో సంవత్సర విద్యార్థులకు తరగతులు ఎలా నిర్వహిస్తున్నారని, ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించడం కోసం కరోనాను సాకుగా చూపుతున్నారని న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల విద్యార్థులకు నచ్చిన కాలేజీ ఎంచుకునే హక్కును హరిస్తున్నారన్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదని, విద్యార్థులను గ్రేడ్లు ద్వారా ఉత్తీర్ణుల్ని చేశారని తెలిపారు. విద్యార్థుల జీవితంతో ముడిపడి ఉన్న విషయంలో ఆన్‌లైన్‌ విధానం తీసుకురావడంలో సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ఇంటర్‌ బోర్డు ఈ నెల 10న ఇచ్చిన విధానాలను రద్దుచేయాలని కోరారు. 

Also Read: Supreme Court: కొలీజియం సిఫార్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 9 మంది జడ్జీలు

విద్యార్థుల సంక్షేమం కోసమే..

ఇంటర్‌ బోర్డు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌దవే వాదనలు వినిపించారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ప్రవేశాల కోసం తల్లిదండ్రులు కళాశాలల చుట్టూ తిరగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. పరీక్షలు నిర్వహణ కారణంగా కొవిడ్‌తో విద్యార్థికి హాని జరిగినా భారీగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందని తెలిపారు. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 2.50 లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఆ వ్యాజ్యాల్ని కొట్టేయాలని కోరారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఈ నెల 27 వరకు ఉన్న సమయాన్ని మరికొంత కాలం పొడిగించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

 

Also Read: Prakasam: సొంత బాబాయినే చంపిన కొడుకు.. శవం దగ్గరే బహిరంగంగా అరిచి చెప్పి బీభత్సం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget