నెలరోజుల పాటు తమిళనాడు-కేరళ సరిహద్దు గ్రామాల ప్రజలను వణికించిన అరికొంబన్ ను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.