అన్వేషించండి
Advertisement
Visakha: టోల్ ప్లాజా సిబ్బందిపై వైఎస్సార్ సీపీ నేతల దాడి
టోల్ ప్లాజా సిబ్బందిపై వైఎస్సార్ సీపీ నేతలు దాడికి పాల్పడటం కలకలం రేపింది. పాయకరావుపేట వైఎస్సార్ సీపీ నేతలు విశాఖపట్నం నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు అడిగినందుకు సత్యనారాయణ అనే సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తలకు బలమైన గాయమైన సిబ్బందిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కల్యాణి ఆసుపత్రికి తరలించారు.
విశాఖపట్నం
రెండో అంతస్తులో మొదలై, మూడో అంతస్తుకు పాకిన మంటలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఎలక్షన్
రాజమండ్రి
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets