అన్వేషించండి

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. బుధవారం రాత్రి 7 గంటలకు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు బయటకు వెళ్లాలని ఈసీ ఆదేశించింది.

Huzurabad And Badvel By Election: హజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. దాంతో మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఒక దాంట్లో 16, మరో దాంట్లో 16 మంది అభ్యర్థులకు ఓటు వేయవచ్చు.

#హుజురాబాద్_ఉపఎన్నిక హుజురాబాద్ ఉప-ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రచారం మూడు రోజుల ముందే ముగియడంతో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఓటర్లకు డబ్బులను భారీగా ముట్టజెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓటుకు ఆరు వేలు ఇస్తారుకావచ్చు.. మీటింగ్‌కు పోతే రూ.200 వస్తాయని వస్తే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.’



- Lakshmi (@లక్ష్మి77) 30 Oct 2021

ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రచారం ముగియడంతో స్థానికేతర నేతలు, ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల నుంచి బయటకు వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: చివరి నిముషంలో కుట్రలు జరుగుతాయి.. ఓటర్లకు అన్నీ తెలుసు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఏ రకమైన ప్రచారానికైనా అనుమతి లేదు...
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికైనా అనుమతి లేదు ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. నిషేధఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం 72 గంటల ముందే అంటే బుధవారం రాత్రి 7 గంటలతో ప్రచారం ముగిసింది. ఇప్పటి నుంచి 72 గంటల పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ర్యాలీలు, గుంపులు గుంపులుగా కనిపించడం గాని ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Also Read: హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !

ముగిసిన బద్వేలు ఉపఎన్నిక ప్రచారం..
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్‌ జరగనుంది. ఈవీఎంల ద్వారా పోలింగ్‌ నిర్వహించనున్న అధికారులు. నవంబర్‌ 2న బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేలు ఉపఎన్నికకు 281 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, బద్వేలు ఉపఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా కేతన్‌ గార్గ్‌ ఉన్నారు. మొత్తం 15 మంది బద్వేలు ఉపఎన్నిక బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డా.సుధ, బీజేపీ అభ్యర్థి సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ బరిలో ఉన్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Breaking News: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget