అన్వేషించండి

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. బుధవారం రాత్రి 7 గంటలకు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు బయటకు వెళ్లాలని ఈసీ ఆదేశించింది.

Huzurabad And Badvel By Election: హజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. దాంతో మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఒక దాంట్లో 16, మరో దాంట్లో 16 మంది అభ్యర్థులకు ఓటు వేయవచ్చు.

#హుజురాబాద్_ఉపఎన్నిక హుజురాబాద్ ఉప-ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రచారం మూడు రోజుల ముందే ముగియడంతో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఓటర్లకు డబ్బులను భారీగా ముట్టజెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓటుకు ఆరు వేలు ఇస్తారుకావచ్చు.. మీటింగ్‌కు పోతే రూ.200 వస్తాయని వస్తే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.’



- Lakshmi (@లక్ష్మి77) 30 Oct 2021

ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రచారం ముగియడంతో స్థానికేతర నేతలు, ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల నుంచి బయటకు వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: చివరి నిముషంలో కుట్రలు జరుగుతాయి.. ఓటర్లకు అన్నీ తెలుసు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఏ రకమైన ప్రచారానికైనా అనుమతి లేదు...
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికైనా అనుమతి లేదు ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. నిషేధఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం 72 గంటల ముందే అంటే బుధవారం రాత్రి 7 గంటలతో ప్రచారం ముగిసింది. ఇప్పటి నుంచి 72 గంటల పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ర్యాలీలు, గుంపులు గుంపులుగా కనిపించడం గాని ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Also Read: హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !

ముగిసిన బద్వేలు ఉపఎన్నిక ప్రచారం..
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్‌ జరగనుంది. ఈవీఎంల ద్వారా పోలింగ్‌ నిర్వహించనున్న అధికారులు. నవంబర్‌ 2న బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేలు ఉపఎన్నికకు 281 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, బద్వేలు ఉపఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా కేతన్‌ గార్గ్‌ ఉన్నారు. మొత్తం 15 మంది బద్వేలు ఉపఎన్నిక బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డా.సుధ, బీజేపీ అభ్యర్థి సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ బరిలో ఉన్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget