అన్వేషించండి

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. బుధవారం రాత్రి 7 గంటలకు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు బయటకు వెళ్లాలని ఈసీ ఆదేశించింది.

Huzurabad And Badvel By Election: హజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. దాంతో మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఒక దాంట్లో 16, మరో దాంట్లో 16 మంది అభ్యర్థులకు ఓటు వేయవచ్చు.

#హుజురాబాద్_ఉపఎన్నిక హుజురాబాద్ ఉప-ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రచారం మూడు రోజుల ముందే ముగియడంతో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఓటర్లకు డబ్బులను భారీగా ముట్టజెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓటుకు ఆరు వేలు ఇస్తారుకావచ్చు.. మీటింగ్‌కు పోతే రూ.200 వస్తాయని వస్తే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.’



- Lakshmi (@లక్ష్మి77) 30 Oct 2021

ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రచారం ముగియడంతో స్థానికేతర నేతలు, ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల నుంచి బయటకు వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: చివరి నిముషంలో కుట్రలు జరుగుతాయి.. ఓటర్లకు అన్నీ తెలుసు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఏ రకమైన ప్రచారానికైనా అనుమతి లేదు...
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికైనా అనుమతి లేదు ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. నిషేధఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం 72 గంటల ముందే అంటే బుధవారం రాత్రి 7 గంటలతో ప్రచారం ముగిసింది. ఇప్పటి నుంచి 72 గంటల పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ర్యాలీలు, గుంపులు గుంపులుగా కనిపించడం గాని ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Also Read: హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !

ముగిసిన బద్వేలు ఉపఎన్నిక ప్రచారం..
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్‌ జరగనుంది. ఈవీఎంల ద్వారా పోలింగ్‌ నిర్వహించనున్న అధికారులు. నవంబర్‌ 2న బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేలు ఉపఎన్నికకు 281 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, బద్వేలు ఉపఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా కేతన్‌ గార్గ్‌ ఉన్నారు. మొత్తం 15 మంది బద్వేలు ఉపఎన్నిక బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డా.సుధ, బీజేపీ అభ్యర్థి సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ బరిలో ఉన్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Breaking News: లెక్చరర్ అవమానించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. గద్వాల జిల్లాలో ఘటన
లెక్చరర్ అవమానించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. గద్వాల జిల్లాలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget