అన్వేషించండి
Photos: తిరుపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. స్వాగతం పలికిన సీఎం జగన్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/8fde683389c696ecb8217f1f6ba28366_original.png?impolicy=abp_cdn&imwidth=720)
కేంద్ర హోమంత్రి అమిత్ షాకు స్వాగతం పలికిన సీఎం జగన్
1/8
![ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/9603af7ceec25262f8892cf18040b902a024c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
2/8
![కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/a6622352885a1f11fa801a8f7ab2522e6d886.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు.
3/8
![రోడ్డు మార్గం గుండా కేంద్ర హోంమంత్రి, సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/9d6076547b3e7ea35cbece53f8b43664bfa66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రోడ్డు మార్గం గుండా కేంద్ర హోంమంత్రి, సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు.
4/8
![ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/96e6adfb18d4bf51f34a34ad88f71ea25c2e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
5/8
![స్వామి వారి దర్శనం అనంతరం తాజ్ హోటల్లో బస చేసి ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/390eb9fafd38a1441497c7bb0efa985ffc8d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వామి వారి దర్శనం అనంతరం తాజ్ హోటల్లో బస చేసి ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు.
6/8
![ఆదివారం ఉదయం నెల్లూరులోని స్థానిక కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అమిత్ షా పాల్గొననున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/51a64506acb25e638f3731e6ad9a08619394e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆదివారం ఉదయం నెల్లూరులోని స్థానిక కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అమిత్ షా పాల్గొననున్నారు.
7/8
![సదరన్ జోనల్ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/a69d8ba683cda282acb9f04f6bb74de6c908a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సదరన్ జోనల్ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు.
8/8
![ఈ సమావేశంలో పాల్గొనే రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి సూచనలు చేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/13/a26c38c8d4c62d07f281f69a97f352ed0948e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సమావేశంలో పాల్గొనే రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి సూచనలు చేయనున్నారు.
Published at : 13 Nov 2021 09:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion