అన్వేషించండి
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
TTD News: తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు టోకెన్ల కేటాయింపు విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది
TTD News
1/5

తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు టోకెన్ల కేటాయింపు విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది
2/5

నవంబర్ 6, 2025న జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఇప్పటివరకూ అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి, FIFO (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ - ముందు బుక్ చేసినవారికి ముందు కేటాయింపు) పద్ధతి అమలు చేస్తున్నారు
3/5

సెప్టెంబర్ 2025 వరకూ ఆన్ లైన్లో లక్కీ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, లక్కీ డిప్ లో ఎంపికైనవారికే టోకెన్లు లభించేవి.
4/5

కొత్త విధానం ప్రకారం ఇపై లక్కీ డిప్ లేదు . ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారికి ముందుగా టోకెన్లు కేటాయిస్తారు
5/5

ఈ టోకెన్లు మూడు నెలల ముందుగానే విడుదలువుతాయి..భక్తులు ఈ మార్పులు గమనించాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు. https://ttdsevaonline.com వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Published at : 07 Nov 2025 10:19 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















