అన్వేషించండి
Tirumala News: తిరుమల కొండలకు మరో మణిహారం.. 3.90 ఎకరాల్లో దివ్య ఔషధ వనం ఏర్పాటు
TTD Latest News | తిరుమల కొండలకు త్వరలో మరో మణిహారం రానుంది. శేషాచలం అడవుల్లో రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో దివ్య ఔషధ వనం ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తెలిపింది.
తిరుమల కొండలకు మరో మణిహారం
1/6

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుంది. భారత సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో టీటీడీ రూ.4.25 కోట్లతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
2/6

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరుదైన, అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
Published at : 21 Dec 2025 05:10 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















