అన్వేషించండి
Tirumala: మోహినీ అవతార దర్శనం మాయా మోహ నాశనం - సాయంత్రం గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామి!
Tirumala Brahmotsavam: బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు శ్రీ మలయప్పస్వామి. సాయంత్రం గరుడవాహన సేవ జరగనుంది
Brahmotsavam Mohini Avataram
1/8

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు.
2/8

ఉదయం 8 గంటల నుంచి 10 వరకు మాడ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
Published at : 28 Sep 2025 02:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















