అన్వేషించండి
CM Jagan Areal Survey : వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే- పంట నష్టంపై అధికారులతో సమీక్ష

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
1/13

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
2/13

గోదావరికి రికార్డు స్దాయిలో వరదలు వచ్చిన వెళ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టింది
3/13

ఆర్మీ హెలికాప్టర్ల ద్వార బాధితులకు ఆహార పొట్లాలను పంపిణి చేసింది.
4/13

బాధితులను కాపాడేందుకు ఎన్టీఆర్ఎఫ్ దళాలు కూడ రంగంలోకి దిగాయి.
5/13

36 ఏళ్ల తర్వాత మరోసారి ఇలాంటి పరిస్దితులు వచ్చాయి.
6/13

భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేశారు
7/13

రాకపోకలను నిలిపివేయడం వారధి చరిత్రలోనే ఇది రెండో సారి.
8/13

గతంలో 1986లో నీటిమట్టం 75.6 చేరుకోవడంతో ఇలాంటి ఆంక్షలు విధించారు.
9/13

36 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయి వరదలు వచ్చాయి.
10/13

సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలపాటు వారధిపై రాకపోకలు బంద్
11/13

గోదావరి పోటెత్తడంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని వేల ఎకరాల పొలాలు నీట మునిగాయి.
12/13

వరద ప్రాంతాలను సీఎం జగన్ హెలీకాప్టర్లో పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
13/13

వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్
Published at : 15 Jul 2022 06:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
అమరావతి
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion