అన్వేషించండి

Sheikh Hasina: దేశం నుంచి వెళ్లగొట్టారు కానీ రాజీనామా లేఖ మర్చిపోయారు - ఇప్పటికీ బంగ్లాదేశ్ అధ్యక్షురాలు హసీనానేనా ?

Bangladesh: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఇంకా రాజీనామా చేయలేదు. మాట వరుసకు రాజీనామా చేశారు కానీ లేఖ ద్వారా చేయలేదు. దీంతో బంగ్లాదేశ్‌లో మరోసారి గందరగోళం ఏర్పడుతోంది.

Bangladesh Plot Thickens Amid Mystery Over Sheikh Hasina Resignation :  బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగపరంగా బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనానే ఉన్నారని ప్రచారం జరుగుతూండటమే. బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నప్పుడు .. ఉద్యమకారులు  ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టిన వెంటనే ఆమెను ఆర్మీ హెలికాఫ్టర్‌లో భారత్‌కు తరలించారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారని ప్రకటించారు. అధ్యక్షుడితో పాటు ఆర్మీ అధిపతి కూడా ఇదే ప్రకటన చేశారు. తర్వాత తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడింది. ఇప్పుడు రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తి చేయడానికి హసీనా రాజీనామా పత్రం అవసరం వచ్చింది. 

రాజీనామా ప్రకటన చేసినా  అధ్యక్ష భవనానికి అందని రాజీనామా పత్రం               

దేశం నుంచి వెళ్లిపోతూ ప్రధాని పదవికి షేక్ హసీనా చేసిన రాజీనామా పత్రం ఎవరి వద్ద ఉందో అధ్యక్షుడు షహబుద్దీన్ ఆరా తీశారు. అయితే అది అధ్యక్షుడి కార్యాలయానికి చేరలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆయన మిలటరీ అధినేతను అడిగారు. ఆయన కూడా తన వద్దకు  రాలేదని చెప్పారు. ఇలా  అవకాశం ఉన్న అందర్నీ కనుక్కున్నారు. కానీ అందరూ తమ వద్ద షేక్ హసీనా  రాజీనామా లేఖ లేదని ప్రకటించారు. ఇదే విషయాన్ని అధ్యక్షుడు షహబుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. 

మోదీతో పెట్టుకున్న కెనడా ప్రధానికి పదవీ గండం- ట్రూడో రాజీనామాకి ఎంపీల డిమాండ్

ఆందోళనలు ప్రారంభించిన బంగ్లాదేశ్‌ విద్యార్థి సంఘాలు             

ఇదేదో కుట్రలాగా ఉందని మళ్లీ షేక్ హసీనాను ప్రధానిని చేయాలనుకుంటున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ ఆందోళనలు ప్రారంభించారు. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మాత్రం ఏం చేస్తారని  రాజీనామా లేఖ ఇచ్చేంత సమయం హసీనాకు లేక పోయి ఉండవచ్చని చెబుతున్నారు. అల్లర్లు జరుగుతున్న సమయంలో రాజీనామా ప్రకటన తర్వాత ఆమెను తరలించారు.కానీ రాజీనామా పత్రంపై సంతకం తీసుకోలేదు. 

Also Read: ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టంలో ఐరన్ డ్రోమ్ ఒక్కటేనా? ఇంకా ఉన్నాయా?

ఈ వ్యవహారంపై షేక్ హసీనా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాను రాజీనామా పత్రం మీద సంతకం పెట్టానని లేదా .. పెట్టలేదని ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతోంది .  పాలన వ్యవహారాలు చూడనప్పటికీ షేక్ హసీనానే ప్రధానమంత్రి అని అంటున్నారు. అయితే... షేక్ హసీనా దేశం నుంచి  పారిపోయినప్పుడే అధ్యక్షుడు ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆమె రాజీనామాతో సంబంధం లేదని అనే వాళ్లు కూడా ఉన్నారు. షేక్ హసీనా ప్రస్తుతానికి భారత్‌లో గుర్తు తెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు.     

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget