అన్వేషించండి

Puneeth rajkumar: పునీత్ మరణవార్తను చెబుతూ లైవ్‌లోనే ఏడ్చేసిన యాంకర్... ఆపడం ఎవరితరం కాలేదు

పునీత్ మరణవార్త కన్నడ సినీ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. చాలా మంది ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు కూడా.

పునీత్ రాజ్ కుమార్ ఎంతో మంది కన్నడ సినీ అభిమానులకు ఆరాధ్యదేవుడు. ఆయన కుటుంబానికి కర్ణాటకలో వీరాభిమానులున్నారు. వారిలో సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎంతో మంది ఉన్నారు.  ఆయన మరణవార్తను చదవలేక వీరాభిమాని అయిన ఓ న్యూస్ రీడర్ లైవ్ లోనే కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు ఈ వీడియో కర్ణాటకలో వైరల్ అవుతోంది. పునీత్ మరణవార్త తెలియగానే మీడియా సంస్థలన్నీ అలెర్ట్ అయ్యాయి. లైవ్ లు పెడుతూ, బ్రేకింగ్ న్యూస్ లు రాస్తూ బిజీ అయ్యారు. అలాగే కర్ణాటకకే చెందిన ఓ టీవీ ఛానెల్లో న్యూస్ రీడర్ పునీత్ మరణవార్తను చదివింది. ఆయనపై ఉన్న అభిమానం ఆమె గొంతు, కళ్లల్లోంచి బయటకు వచ్చింది. కొన్ని సెకన్ల పాటూ ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెను ఆపడం సహోద్యోగుల వల్ల కూడా కాలేదు.  ఏడుస్తూనే ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చింది. పునీత్ కు ప్రతి రంగంలోనూ వీరాభిమానులున్నారు. 

ఆయన చేసిన సినిమాలే కాదు, పునీత్ చేసిన మంచి పనులు కూడా అతడిని అభిమానుల గుండెల్లో దేవుడిని చేశాయి. అతడు 45 ఉచిత స్కూళ్లు, 26 అనాధ ఆశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నారు. 1800 మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు.  అంతేనా చనిపోయాక తన రెండు దానం చేశారు. తెలిసినవి మాత్రమే ఇవి తెలియకుండా ఇంకెన్ని గుప్త దానాలు చేశారో తెలియదు. అందుకే అతనికి అభిమానులు ఎక్కువ. 

నలభై ఆరేళ్ల పునీత్ శుక్రవారం జిమ్ చేస్తున్న సమయంలో అస్వస్థతగా ఫీలయ్యారు. తన ఫ్యామిలీ వైద్యుడిని కలిసి, ఆయన సలహా మేరకు విక్రమ్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేరేందుకు బయలుదేరారు. కానీ ఈలోపే గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. సంతాపంగా సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. 

Also Read: హార్ట్ ఎటాక్ కాదు... నా దగ్గరకు వచ్చేసరికి పునీత్ పరిస్థితి ఇలా ఉంది... షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్

Also Read: పునీత్ రాజ్‌కుమార్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్ నివాళి.. తలకొట్టుకుంటూ కన్నీరుమున్నీరు

Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Embed widget