అన్వేషించండి

Crime News ఏపీలో దారుణాలు - 2 కుటుంబాల ఘర్షణ, కత్తులతో దాడిలో ముగ్గురు మృతి

Andhra News: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో రెండు కుటుంబాల ఘర్షణలో కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Three People Died In Riots In Kakinada: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో (Kakinada District) రెండు కుటుంబాల మధ్య ఘర్షణతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం రాత్రి పక్కపక్కనే ఉంటున్న 2 కుటుంబాల మధ్య ఓ మహిళ విషయంలో వివాదం రేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురిపై మరో కుటుంబం విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసింది. ఈ దాడిలో బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చీకట్లో మరణ మృదంగం..

గురువారం దీపావళి కావడంతో టపాసులు కాల్చుకున్న స్థానికులు సద్దుమణిగారు. ఆ తర్వాత విద్యుత్ కూడా లేకపోవడంతో ఒక్కసారిగా కేకలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎదురెదురు ఇళ్లకు చెందిన మృతులు బత్తుల రమేష్‌ కుటుంబం, పొట్లకాయల నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన వారు కొట్లాడుకుంటున్నారని అర్ధమైందని, అయితే అంతా చీకటిగా ఉండగానే ఆర్తనాదాలు వినిపించాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే పొట్లకాయల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కత్తులు, గునపాలతో మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని, ఘటన జరుగుతున్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో భయంతో చీకటిలో ఎవ్వరూ ముందుకు వెళ్లేందుకు సాహసించలేకపోయినట్లు పోలీసుల విచారణలో తెలిపారు. ఇదిలా ఉంటే కరెంటు వచ్చాక చూస్తే బత్తుల రమేష్‌, బత్తుల రాజేష్‌, బత్తుల చిన్నిలు రక్తపు మడుగులో మృతి చెంది కనిపించారని, మరో వ్యక్తి తీవ్రగాయాలతో ఉండగా అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

గ్రామంలో పోలీసు పహారా
Crime News ఏపీలో దారుణాలు - 2 కుటుంబాల ఘర్షణ, కత్తులతో దాడిలో ముగ్గురు మృతి

విషయం తెలిసిన వెంటనే ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. శలపాక గ్రామంలో తదుపరి ఘర్షణలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఎస్సైలు, సిబ్బంది ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

మరోవైపు, సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఓబులదేవరచెరువు మండలం కొండకమర్ల గ్రామంలో ఓ వ్యక్తి వివాహితను గొంతు నులిమి హతమార్చాడు. డబురువారిపల్లికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తితో కొద్దికాలంగా మెహతాజ్ అనే మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో సహించలేని ఇర్ఫాన్ ఆమెపై కక్షతో ఇంట్లోనే గొంతు నులిమి చంపి పరారయ్యాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

తుపాకీ మిస్ ఫైర్

అటు, అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు కానిస్టేబుల్ సుబ్బరాజు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget