అన్వేషించండి

Ayesha Meera Case : ఆయేషా మీరా హత్య కేసులో సాక్షుల విచారణ - సీబీఐ కేసును కొలిక్కి తెస్తుందా ?

ఆయేషా మీరా కేసులో సీబీఐ సాక్షులను ప్రశ్నించింది. కేసును కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

Ayesha Meera Case :  ఆంధ్రప్రదేశ్ లో పదిహేనేళ్ల క్రితం హత్యకు గురైన  అయేషా మీరా హత్య కేసులో సిబిఐ క్యాంపు కార్యాలయంలో సాక్షుల విచారణ జరిగింది.   అయేషా మీరా కేసు న్యాయవాది, సాక్షి వెంకట క్రిష్ణ సీబీఐ విచారణకు హాజరయ్యారు.  హత్య జరిగిన తరువాత ఏ టైంకు తాను హాజరు అయ్యానో సీబిఐ అధికారులు అడిగారని వెంకటక్రిష్ణ తెలిపారు.  ఆయేషా మీరా హత్య జరిగిన తరువాత తానే స్వయంగా ఇంక్వేస్ట్ రిపోర్ట్ రాశాననని తెలిపారు.  మృతదేహంపై గాయాలు ఉన్నాయా అని సీబిఐ అధికారులు అడిగారన్నారు.  అప్పటి అధికారులు  తెలుసా అని అడిగారన్నారు.  ఆయేషా మీరా కుటుంబ సభ్యులతో తనకు ఉన్న  ఉన్న పరిచయాల గురించి అడిగారని తెలిపారు.                

ఈ కేసులో నిధితులను అరెస్టు చేయాలని విచారణకు వచ్చిన ప్రతిసారీ అడుగుతున్నానని. విచారణ చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అరెస్ట్ చేసిన పరిస్థితులు లేవన్నారు సాక్షి వెంకట క్రిష్ట.   హత్య జరిగి 15 యేళ్లు అవుతుంది మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సీబీఐ అధికారులు న్యాయం చేస్తారని తాము భావిస్తున్నామని వ్యాక్యానించారు.                           

27 డిసెంబరు 2007 న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో   ఆయేషా మీరా  హత్యకు గురయింది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తన ప్రేమను కాదన్నందుకే హత్య చేశానని ఓ వ్యక్తి రాసిన లేఖ అక్కడ కనిపించింది. అదెవరు అన్నది ఇంత వరకూ తేలలేదు.  విచారణలో పలువురిని నిందితులుగా చేర్చేంచుకు పోలీసులు ప్రయత్నించారు కానీ ఎవరిపైనా ఆధారాలు చూపించలేకపోయారు. చివరికి చాలా కేసుల్లో నిందితునిగా ఉన్న సత్యంబాబే హత్య చేశాడని చెబుతూ 2008లో అరెస్ట్ చేశారు.              

29 సెప్టెంబరు 2010న విజయవాడ మహిళా కోర్టు హత్యకు గాను 302 సెక్షను క్రింద 14 ఏళ్ళ జైలు శిక్ష, మానభంగానికి గాను 376 సెక్షను క్రింద 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు అదే ఏడాది అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. 31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబు ను నిర్దోషిగా ప్రకటించినది. తర్వాత మరోసారి సీబీఐ విచారణకు ఆదేశించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నాశనం కావడంతో..  సీబీఐ అధికారులు కూడా పెద్దగా ముందడుగు వేయలేకపోతున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సీబీఐ అధికారులు ఆయేష మీరా సమాధిని తవ్వించి మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు.  సాక్షుల విచారణను సీబీఐ పూర్తి చేసింది. నేరస్తులెవరో ఇంత వరకూ గుర్తించలేదని తెలుస్తోంది.               

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget