అన్వేషించండి

Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!

Hyderabad News: సికింద్రాబాద్‌లోని బేగంపేట ప్రకాశ్ నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి మద్యం దుకాణాలు, పాస్ట్ ఫుడ్ సెంటర్లకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

Rotten Chicken Siezed In Hyderabad: మనం సరదాగా బయటకు వెళ్లినప్పుడు, రెస్టారెంట్లు, హోటళ్లు, కర్రీ పాయింట్లలో చికెన్ లాగించేస్తుంటాం. ఇక వైన్ షాపులకు వెళ్తే ముక్క లేనిదే పని జరగదు. మద్యంతో పాటు చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇది చూస్తే ఇకపై అలా తినాలంటేనే భయపడతారు. హైదరాబాద్ నగరంలో కుళ్లిన చికెన్ గోడౌన్లపై జీహెచ్ఎంసీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోడౌన్లు నిర్వహిస్తూ.. కుళ్లిన చికెన్‌ను సరఫరా చేస్తోన్న వ్యక్తిని పట్టుకున్నారు. చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు.
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!

సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని బేగంపేట్, ప్రకాశ్ నగర్‌లోని బాలయ్య చికెన్ సెంటర్‌లో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 700 కిలోల కుళ్లిన చికెన్‌ను గుర్తించి షాక్ అయ్యారు. ఫుడ్ లైెసెన్స్ లేకుండా గోడౌన్ నుంచి చికెన్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హోల్ సేల్ చికెన్ షాపు అని చెప్పి రెగ్యులర్ కస్టమర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. సిటీ ప్రాంతంలోని అన్ని వైన్ షాపులకు చౌకగా రూ.50కు కేజీ విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీంతో అన్నీ వైన్ షాపుల వాళ్లు, దగ్గర్లోని హోటల్స్ వారు ఇక్కడి నుంచి చికెన్ తీసుకెళ్లి ఘుమఘుమలాడే చికెన్ చేసి అమ్ముతున్నట్లు వెల్లడించారు. కుళ్లిన చికెన్ తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కుళ్లిన కోడి మాంసం, కొవ్వు పదార్థాలు, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి పాస్ట్ ఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాలకు అమ్ముతున్నట్లు నిర్దారించారు. బాలయ్య చికెన్ సెంటర్‌ను సీజ్ చేసిన అధికారులు, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కుళ్లిన చికెన్ అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Also Read: Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Embed widget