అన్వేషించండి

Cars Bikes Price Hike: 2025 నుంచి ధరలు పెరగనున్న బైక్‌లు, కార్లు ఇవే - బీఎండబ్ల్యూ నుంచి మారుతి సుజుకి వరకు!

Vehicles Price Hike: 2025 జనవరి నుంచి మనదేశంలో బైక్‌లు, కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బీఎండబ్ల్యూ, హ్యుందాయ్, మారుతి సుజుకి వంటి కంపెనీలు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించాయి.

Car And Bike New Policy: 2024 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. కొన్ని రోజుల తర్వాత కొత్త సంవత్సరం కూడా ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో అనేక వస్తువుల ధరలు తగ్గుతాయి లేదా పెరుగుతాయి. అదే సమయంలో 2025 సంవత్సరంలో మోటార్‌సైకిళ్లు, కార్ల ధరలలో కూడా మార్పులు చూడవచ్చు. చాలా మంది వాహన తయారీదారులు కొత్త సంవత్సరం రాకముందే అనేక విషయాలను వెల్లడించారు.

జనవరి 1 నుంచి పెరగనున్న బైక్ ధరలు
భారతదేశంలో బీఎండబ్ల్యూ బైక్‌లకు చాలా క్రేజ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన మోటార్ సైకిళ్లే కాకుండా స్కూటర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ జనవరి 1వ తేదీ నుంచి తన అన్ని ద్విచక్ర వాహనాల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం ఒత్తిడి, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలలో ఈ పెరుగుదల చేయక తప్పని పరిస్థితి ఎదురైంది.

బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా కంపెనీకి చెందిన అన్ని ద్విచక్ర వాహనాల ధరలను 2.5 శాతం పెంచబోతున్నట్లు సమాచారం. బైక్‌లు, స్కూటర్ల కొత్త ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2017లో భారతదేశంలో తన ద్విచక్ర వాహనాలను విక్రయించడం ప్రారంభించింది. అదే సమయంలో భారతదేశంలోని ప్రజలు కూడా ఈ బ్రాండ్ ఉత్పత్తులను ఇష్టపడతారు.

Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!

కార్లు కూడా ఖరీదైనవిగా మారతాయా?
వాహనాల ధరల పెంపు గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తెలియజేసింది. డిసెంబరు 5వ తేదీ కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇన్‌పుట్ ఖర్చు పెరుగుదల కారణంగా కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో భారత రూపాయితో పోలిస్తే డాలర్ బలపడటం వల్ల కంపెనీలకు వాహనాల విడిభాగాలను కొనుగోలు చేయడం మరింత ఖరీదుగా మారింది. ఇది వాహనాల ధరపై ప్రభావం చూపుతుంది. కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ కార్ల ధరలు రూ.25 వేల వరకు పెరగవచ్చు. 

మారుతి సుజుకి కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వాహనాల ఇన్‌పుట్‌ ​​వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచుతున్నారు. వాహన తయారీదారులు వాహనాల ధరలను నాలుగు శాతం వరకు పెంచవచ్చు. 

Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: జనం ఈ కంపెనీ కార్లను తెగ కొన్నారు, డిమాండ్‌ కూడా పెరిగింది
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: గత నెలలో ఈ కార్లకే భారీ డిమాండ్, కొనడానికి జనం క్యూ
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
ఈ నెలలో Honda City, Elevate, Amaze కొనేవాళ్లకు భారీ బెనిఫిట్స్‌ - ₹1.97 లక్షల వరకు డిస్కౌంట్
ఈ నెలలో Honda కారు కొనేవాళ్లకు భారీ ఆఫర్లు - హైదరాబాద్, విజయవాడలో ఎంత లాభం?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget