అన్వేషించండి

Jagan Nellore Tour: చంద్రబాబు నాటిన విత్తనమే పండుతుంది - నెల్లూరులో జగన్ హెచ్చరిక

Jagan Statement in Nellore: వైసీపీ నేతలపై అదే పనిగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాటిన విత్తనమే పండుతుందన్నారు.

Jagan accuses YCP leaders of being attacked: జగన్ నెల్లూరు పర్యటన ప్రధాన ఉద్దేశం, రాజకీయ కారణాలతో జైలులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడం మరియు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలపడం. ఈ ఇద్దరు నాయకులపై కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలు చేపట్టిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ఇటీవల టీడీపీ మద్దతుదారులు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

కాలేజ్ డేస్ లో జరిగిన ఘటనను మనసులో పెట్టుకొని పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని జైలు పాలు చేశాడు చంద్రబాబు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ శాడిస్ట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు మా మహిళా నేతలు రోజా , విడదల రజిని , హారికపై చెప్పడానికి కూడా వీలు లేని రీతిలో  అత్యంత హేయంగా మాట్లాడారు. చంద్రబాబు వారిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాటిన విత్తనమే పండుతుందని హెచ్చరించారు. 

కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జగన్ ఆరోపించారు.  "సూపర్ సిక్స్" పథకం కింద ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసం మాత్రమే అని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "పీ4"  కాన్సెప్ట్‌ను పరిచయం చేసి, పరిపాలనను "బలవంతపు దానధర్మాల"గా మార్చారని, ఇది ప్రజలకు న్యాయం చేయడం కాదని విమర్శించారు  విద్యా, వసతి గృహాల పరిస్థితి దిగజారిందని, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారన్నారు.                                  
  
 జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరులో అధిక భద్రతా ఏర్పాట్లు, రోడ్లు తవ్వడం, ముళ్ల కంచెలు, బారికేడ్లు, చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఆంక్షలు ప్రజలను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తనను కలవకుండా అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం పన్నిన కుట్రలని ఆరోపించారు.  3,000 మంది పోలీసులను మోహరించడం, జైలు వద్ద 10 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించకపోవడం, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద 100 మందికి మించి గుమిగూడకుండా చట్టపరమైన హెచ్చరికలు జారీ చేయడం వంటివి "అఘోషిత ఎమర్జెన్సీ"ని తలపించాయన్నారు.                          
 
నెల్లూరు సెంట్రల్ జైలులో కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు కాకాని కుమార్తె పూజిత, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు. అక్కడి నుంచి  నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి  వెళ్లారు.  నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ ఎ.ఆర్. దామోదర్   పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు వద్ద కేవలం ముగ్గురు వ్యక్తులను మాత్రమే అనుమతించారు.               

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
Embed widget