అన్వేషించండి

లిల్లీపువ్వుల మొక్కలు అందంగా పెరగాలంటే మాత్రం ఈ సూచనలు పాటించండి

లిల్లీపూలు(రజనీగంధ) చూడడానికి ఎంత బావుంటాయో. వాటి సువాసన కూడా చాలా బావుంటుంది. ఇలాంటి మంచి పరిమళం వెదజల్లే మొక్కలను ఇంట్లో పెంచుకోవాలనుకుంటున్నారా.. ఇవిగో టిప్స్.

లిల్లీపువ్వు(రజనీగంధ) తన తెలుపు రంగుతో, సువాసనతో ఇట్టే ఆకర్షిస్తుంది. రజనీగంధ అంటే రాత్రిపూట సువాసనలు వచ్చేది అని అర్ధం. పేరుకు తగ్గట్లే ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ఇది మెక్సికోలో పుట్టిందని.. పోర్చుగీసు వారు ఈ పువ్వును భారతదేశానికి తీసుకువచ్చారని పరిశోధకుల మాట.

ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. నేలపై కానీ, కుండీల్లో కానీ కాస్త సూర్యరశ్మి సహాయంతో దీన్ని పెంచుకోవచ్చు. బెంగళూరుకు చెందిన సేంద్రీయ తోటల పెంపక నిపుణుడు శ్రీరామ్ అరవముదన్ దీన్ని ఇంట్లో పెంచుకునేందుకు సులభమైన మార్గాలను సూచిస్తున్నారు. 

1. దుంపలు సేకరించడం
 నర్సరీ లేదా లిల్లీ పువ్వులు పెంచుతున్న వ్యక్తి నుంచి వాటి దుంపలను సేకరించాలి. ఇవి తేలిగ్గానే లభ్యమవుతాయి. 

2. ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం
అవి సూర్యరశ్మిని ఇష్టపడే మొక్కలు. కాబట్టి రోజుకు కనీసం 5 నుంచి 6 గంటలపాటు సూర్యకాంతి ప్రత్యక్షంగా పడేలా చూసుకోవాలి. దానికోసం తగిన స్థలాన్ని ఎంచుకోవాలి. 

3. సరైన మట్టి, కుండ అవసరం
దుంపలను నేలలో, కుండీలో నాటేటప్పుడు, మట్టి లేదా పాత్ర బాగా ఎండిపోయేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో దుంపలు కుళ్లిపోతాయి. 8 అంగుళాల కంటే పెద్ద కుండ అవసరం. 

4. సరైన పోటింగ్ మిక్స్
ఎర్రమట్టి, కంపోస్ట్ మరియు కోకో పీట్ లను 2:1:1 నిష్పత్తిలో కలపడం ద్వారా కుండ మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమం సాధారణంగా దాదాపు అన్ని తోట మొక్కలకు, ముఖ్యంగా పూలు పూసే మొక్కలకు బాగా పనిచేస్తుంది. ఆవుపేడతో కంపోస్టు ఎరువును తయారుచేసుకుని ఆ మొక్కలకు వాడాలి. 

5. సరిగ్గా నాటాలి
రజనిగంధ నాటేటప్పుడు, దుంపకు, దుంపకు మధ్య స్థలం ఉండేలా చూసుకోవాలి. దాని వల్ల ప్రతి దుంపకు కావలసినంత పోషణ లభించి, బాగా మొలుస్తాయి. 

6. ఎక్కువ నీరు వద్దు
దుంపలను నాటిన తర్వాత మట్టికి నీరు బాగా పోయాలి. మొక్క మొలకెత్తడానికి అవసరమైన తేమ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. దుంప మొలకెత్తిన తర్వాత మట్టి పొడిగా ఉన్నప్పుడు నీరు పోయాలి. వర్షం పడుతుంటే నీరు పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దుంపలు నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయి. అందుకే ఎక్కవ నీరు అవసరం ఉండదు. 

7. చీడపీడల నుంచి సంరక్షణ
నత్తలు ఇంకా ఏవైనా చీడపీడలు దాడి చేస్తే.. వాటిని తొలగించాలి. రసాయన మందులు వాడకూడదు.

లిల్లీ మొక్కలను నాటడానికి మార్చి- సెప్టెంబర్ నెలల మధ్య సమయం అనువైనది. ఎండ తగినంతగా ఉండదు కనుక శీతాకాలంలో వీటిని నాటకూడదు. మొక్క నుంచి పువ్వు రావడానికి 90 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. ఒకసారి పూయడం మొదలైన తర్వాత 3, 4 నెలలపాటు పూలు పూస్తూనే ఉంటాయి. 

పూలు పూయడం పూర్తయిన తర్వాత ఆకులు, రెమ్మలు ఎండిపోతాయి. అయితే దుంప మాత్రం సజీవంగానే ఉంటుంది. వీటిని కోసి శుభ్రం చేసి నిల్వ చేసి తర్వాతి సీజన్ కోసం ఉపయోగించవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
APEPDCL Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- త్వరలోనే మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
PM Kisan Nidhi Yojana : పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?
పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget