కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఓ వ్యక్తి రాళ్ల మధ్య చిక్కుకున్నాడు. రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు.... అడవిలోకి వెళ్లి ప్రమాదవశాత్తూ అక్కడ రాళ్లల్లో చిక్కుకున్నాడు. రాళ్ల మధ్యలో ఉన్న చిన్న గుహలో పడిపోయాడు. బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అతను ఇంటికి ఎంతకీ రాకపోయేసరికి కుటుంబసభ్యులు వచ్చేసరికి రాజు అక్కడ ఇరుక్కున్నట్టు తెలిసింది. పోలీసులకు సమాచారం అందించాక.... వారు వచ్చి రాజును బయటకు తీసేందుకు సుమారు 13 గంటలకుపైగా యత్నిస్తున్నారు.
Nizamabad | ఇంటికి సరిపడా ఆకు కూరలు, కూరగాయలు టెర్రస్ పై | DNN | ABP Desam
Armur To America Love Story Marriage In Nizamabad: ఖండాలు దాటిన ప్రేమ
MLA Shakil Interview | మైనార్టీ ఎమ్మెల్యేని అందుకే తప్పుడు కథనాలు రాస్తున్నారు
Kamareddy Farmers Angry : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా
Nizamabad Handicraft Problems: కష్టాలను ఎదుర్కొంటున్న చేతివృత్తి కళాకారులు
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం